PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దివ్యాంగులకు మండల స్థాయి ఆటల పోటీలు

పయనించే సూర్యుడు గాంధారి 03/12/25 మండల కేంద్రంలోని భవిత ప్రత్యేక పాఠశాలలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన దివ్యాంగులైన విద్యార్థినీ, విద్యార్థులకు ఆటల పోటీలను మండల విద్యాశాఖ అధికారి శ్రీహరి ప్రారంభించారు. దివ్యాంగుల ఆటలు అంటే దివ్యాంగుల కోసం నిర్వహించే క్రీడా పోటీలు. వారిలోని ప్రతిభను గుర్తించడానికి ఈ ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆత్మవిశ్వాసం, పట్టుదల పెంచుకోవడానికి అలాగే వారికి సమాజంలో సమాన అవకాశాలు కల్పించడానికి వారు సాధారణ ప్రజలతో సమానంగా ఉన్నారనే విషయాన్ని తెల్పడానికి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రచారం లో దూసుకుపోతున్న సదర్ లాల్…

ఉదయాన్నే మార్నింగ్ వాక్ ప్రచారం.. తనదైన స్టైల్లో వేడుకోలు…. పయనించే సూర్యుడు, డిసెంబర్ 2 అశ్వాపురం : మేజర్ పంచాయతీ అయిన అశ్వాపురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్ధి బానోతు సదర్ లాల్ ప్రచారం లో తన దైన స్టయిల్లో దూసుకుపోతున్నారు,గ్రామపంచాయితీ ప్రజల బాధలు,అవసరాలు, తెలిసిన నేత, కార్మిక రాజకీయాలలో తలపండిన అనుభవజ్ఞుడు గుడ్ మార్నింగ్ అశ్వాపురం అని తెల్లవారుజామునే గ్రామంలో ప్రతీ వార్డు తిరుగుతూ ప్రజలతో మమేకం అవుతూ పాదయాత్ర చేస్తున్నారు, తన శ్రీమతి మరియు గత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పేద ప్రజల అండ దండ ఎర్రజెండా,

పయనించే సూర్యుడు డిసెంబర్ 2 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్ దాసు) సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి దేశంలో ఆకలి దారిద్రం లేని సమసమాజ స్థాపన కోసం సిపిఐ నిరంతరం పేదల పక్షాన నిలబడి పోరాడే జెండా ఎర్రజెండా ఒక్కటేనని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి అన్నారు.సోమవారం ఉదయం 11 గంటలకు రేణిగుంట అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఒక ప్రైవేటు బిల్డింగ్ లో రేణిగుంట మండలం సిపిఐ పార్టీ సభ్యులకు ఒక్కరోజు శిక్షణా తరగతులు ప్రారంభించారు.అనంతరం సిపిఐ జిల్లా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలి

పయనించే సూర్యుడు డిసెంబర్ 2 సూళ్లూరుపేట ( మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట నియోజకవర్గం గతంలో నెల్లూరు జిల్లాగా ఉండేది గత ప్రభుత్వం సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు పేద,సామాన్య ప్రజలు జిల్లా అధికారుల్ని సమస్యల గురించి కలవాలంటే ఇబ్బందికరంగా మారింది పేద, మధ్యతరగతి సామాన్య ప్రజలు సమస్యల గురించి జిల్లా కలెక్టర్ కార్యాలయం గాని జిల్లా ఇతర అధికారుల్ని కావాలంటే ఉదయాన్నే ఆర్టిసి బస్సు ఎక్కి తిరుపతిలో దిగి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఓజేటి సెంటర్ ను సందర్శించిన భీంగల్ ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ లో అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ సబ్జెక్టుకు సంబంధించిన మొదటి సంవత్సరం విద్యార్థులు మరియు రెండవ సంవత్సరం విద్యార్థులు ఏ విధంగా అకౌంట్స్ చేస్తారో అకౌంటింగ్ లెక్కలు ఏ విధంగా ఆడిటింగ్ చేస్తారో ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఒకేషనల్ కోర్సులతో అనేక ప్రయోజనాలు ఉంటాయని భవిష్యత్తులో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్

Scroll to Top