PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ పంపిణీ చేసిన టి.డి.పి. మండల కన్వీనర్.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 1(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికిలో సచివాలయ సిబ్బందితో కలిసి ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టి.డి.పి.మండలకన్వీనర్ దడియాల ఆదినారాయణ, ఈ మేరకు పెన్షన్ దారులు టి.డి.పి.మండల కన్వీనర్ దడియాల ఆదినారాయణ తో మాట్లాడుతూ సామాజిక పెన్షన్లు ఇంటి వద్దకు తెల్లవారక ముందే పెన్షన్లు పంపిణీ చేయడంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయం వెల్ఫేర్ హరినాథ్, మహిళా పోలీస్ జీవిత, తెలుగుదేశం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజాపాలన విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి తో కలిసి పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మేల్యే వీర్లపల్లి శంకర్

( పయనించే సూర్యుడు డిసెంబర్ 01 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి , దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సుండుపల్లి మండల టీడీపీ అధ్యక్షలు శ్రీ చప్పిడి రమేష్ నాయుడు

పయనించే సూర్యుడు డిసెంబర్ 1 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లె మండలం1-12-2025 అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజక వర్గం సుండుపల్లి మండలం నందు మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ నారాచంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని సుండుపల్లె తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు శ్రీ చప్పిడి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ చప్పిడి మహేష్ నాయుడుమరియు టీడీపీ,జనసేన,బీజేపీ నాయకులు ప్రజలు తమ నాయకుడికి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా నాయుడుపేట కు ఉత్తమ పి.యు అవార్డు

పయనించే సూర్యుడు డిసెంబర్ 1 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు మరియు నివారణ చర్యలు లో ఉత్తమ సేవలు అందించినందుకు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం తిరుపతి లోని మహతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో నవజీవన్-సి.సి- పి.యు ప్రాజెక్టు కు జిల్లాలో ఉత్తమ పి.యు అవార్డు ఇచ్చారు. ఈ అవార్డును డి.యమ్& హెచ్.వో – డా. బి. బాలక్రిష్ణ నాయక్ మరియు డి.యల్.ఎ.టి.వో – డా. పి. శైలజా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

పయనించే సూర్యుడు/ డిసెంబర్/ 2/మక్తల్ / మక్తల్ పట్టణంలోని శ్రీ శ్రీశ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం మక్తల్ పట్టణంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి హాజరైన సీఎం ఇక్కడి పడమటి ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో సీఎం పేరిట అర్చన చేసిన అర్చకులు ఆయనను వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు సీఎం ఎ .రేవంత్ రెడ్డికి ఆలయ

Scroll to Top