PS Telugu News
Epaper

తెలంగాణ

తెలంగాణ

రాజకీయాల్లో మహిళా ధైర్యం: 73 లక్షలు పెట్టిన తర్వాత చేసిన పని ప్రజల్లో చర్చనీయాంశం

పయనించే సూర్యుడు న్యూస్ :తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల సందడి నెలకొంది. సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలుకావడంతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. గ్రామాల్లో రచ్చబండల దగ్గర ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? తమ గ్రామంలో పోటీ ఎలా ఉంది..? తమ సర్పంచ్ ఎవరు అవుతారు? అనేది మాట్లాడుకుంటున్నారు. కొంతమంది సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. కొంతమంది ప్రధాన పార్టీల మద్దతుతో సర్పంచ్ టికెట్ పొందేందుకు తీవ్రంగా పోటీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డాక్టర్ బైరి నరేష్ అరెస్ట్ ని అందరూ ఖండించండి.

పయనించే సూర్యుడు నవంబర్30 మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ బైరి నరేష్ గత 30 సంవత్సరాలుగా మూఢనమ్మకాల నిర్మూలన కోసం పాటు పడుతున్న మన కాలపు సంఘ సంస్కర్త. ఆయన గత మూడు సంవత్సరాల క్రితం అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అయ్యప్ప జననం గూర్చి మాట్లాడిన మాటలను పదిహేను రోజుల తర్వాత బిజేపి మూకలు కుట్ర చేసి అయ్యప్ప మాల దారులను రెచ్చగొట్టి వివాదాస్పదం చేసిన విషయం మీకు తెలిసిందే. స్టేషన్ బేయిల్ ఇవ్వ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కమిటీ కార్యదర్శి వి ప్రభాకర్

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తొగర్ల చిరంజీవులు రిటైర్డ్ ఐఏఎస్… తల్లి గారైన క్రీస్తు శేషులు శ్రీమతి మల్లు బాయి గారు 26 నవంబర్ రోజున మరణించింది చిరంజీవులు కుటుంబాన్నిR. లింబాద్రి , ఉన్నత విద్య మండలి మాజీ చైర్పర్సన్ మరియు.CPIML మాస్ లైన్.. నిజాంబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి..వి. ప్రభాకర్..AIUKS. రాష్ట్ర కార్యదర్శి. B. దేవా రాములు… మల్లు బాయి చిత్రపటానికి నివాళులర్పించారు…

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ కి వినత పత్రాన్ని అందజేసిన జనసేన నేత రామా శ్రీనివాస్

పయనించే సూర్యుడు నవంబర్ 29 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లె మండలం టి.సుండుపల్లి మరియు వీరబల్లి మండలాల ప్రజలు విజ్ఞప్తి కొరకు రాజంపేట రెవిన్యూ డివిజన్ నుండి తొలగించి రాయచోటి రెవిన్యూ డివిజన్ లోకి మార్చాలని ప్రజలందరి తరపున రాజంపేట అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ కి విన్నపము తెలియజేశారు.ఈ సందర్భంగా జనసేన సీనియర్ నేత రామా శ్రీనివాస్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలోని ప్రస్తుతం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఓటు హక్కు వినియోగించుకోవాలి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీమ్ గల్ మండలం లోని ముచు కూర్ గ్రామం లో జి పి ఎన్నికల సందర్బంగా పోలీస్ శాఖ వారిచే శాంతి భద్రత లు ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా సహకారం అందించుటకు గ్రామస్థులతో ఏర్పాటు చేసిన సమావేశం లో స్థానిక ఎస్ ఐ సందీప్ తో కలసి ఎంపీడీఓ సంతోష్ కుమార్ పాల్గొన్నారు..అనంతరం ముచు కూరు, పల్లికొండ,

Scroll to Top