PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందేమోహన్ లకు సన్మానం

షాద్ నగర్ తాలూకా జేఏసీ ఆధ్వర్యంలో ఘన సన్మానం ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) షాద్ నగర్ మున్సిపల్ ఎన్నికలలో గెలుపొంది చైర్మన్ గా ఎన్నికైన అగ్గునూరు బసవేశ్వర్,వైస్ చైర్మన్ అందే మోహన్, కౌన్సిలర్ గౌస్ లను షాద్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ షాద్ నగర్ తాలూకా ఆధ్వర్యంలో తాలూకా జేఏసీ చైర్మన్ ఎం జనార్ధన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టీడీపీ సీనియర్ నాయకుడు నిరంజనరావు మృతి

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేను కోన మండలం కుండలేశ్వరా నికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు గంగుమళ్ళ నిరంజనరావు(78) ఆదివారం రాత్రి మృతి చెందారు. ఆ యనకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతికి ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, టీడీపీ రాష్ట్ర కార్య దర్శి నాగిడి నాగేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు చెల్లి సురేష్, నడింపల్లి సుబ్బరాజు, సర్పంచ్ గోకరకొండ వీరవెంకటగౌరీ సుబ్బలక్ష్మి, పి ఎస్ ఎన్ రాజు (విలేకరి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లైన్స్ క్లబ్ ఆఫ్ టేకులపల్లి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష భయం నివారణపై అవగాహన

మానసిక ధైర్యం పెంపొందించే కార్యక్రమం లయన్స్ క్లబ్ అఫ్ ఇంటర్నేషనల్ ప్రాంతీయ అధ్యక్షులు సాతులూరి సత్యనారాయణ పయనించె సూర్యుడు ఫిబ్రవరి 23(పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి: అంతర్జాతీయ సేవా సంస్థ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనుబంధంగా పనిచేస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ టేకులపల్లి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష భయం నివారణపై అవగాహన మరియు ప్రేరణాత్మక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మణుగూరు జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పోచారం…

రుద్రూర్, ఫిబ్రవరి 23 (పయనించే సూర్యుడు మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని అంబం (ఆర్) గ్రామానికి సంబందించిన మోడల్ స్కూల్, కళాశాల అదనపు తరగతి గదుల కోసం 50 లక్షల రూపాయలు, మెయిన్ రోడ్డు నుండి మోడల్ స్కూల్ వరకు సిసి రోడ్డు కొరకు 21 లక్షల రూపాయలు, గర్ల్స్ హాస్టల్ మరమ్మత్తుల కొరకు 33 లక్షల రూపాయలు, గ్రామానికి సంబందించిన సంస్కార్ ప్రహరీ కొరకు 45 లక్షల రూపాయలు మొత్తం ఒక్క కోటి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

న్యాయవాది మహిళ పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి…

పోలీస్ స్టేషన్ ఎదుట న్యాయవాదుల ధర్నా… రుద్రూర్, ఫిబ్రవరి 23 (పయనించే సూర్యుడు రుద్రూర్ మండల ప్రతినిధి): రుద్రూర్ మండల కేంద్రంలోని జేఎన్ సి కాలనీలో ఆదివారం ఓ నలుగురు వ్యక్తులు అకారణంగా ఓ వ్యక్తి పై దాడి చేస్తున్నప్పుడు ఆ సంఘటన చూసిన మహిళా న్యాయవాది వారు చేస్తున్న దాడిని ప్రశ్నించగా, ఆమె న్యాయవాది అని తెలిసి కూడా మరో వర్గానికి చెందిన వ్యక్తులు మహిళ న్యాయవాదిపై అసభ్యకరమైన పదజాలలతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారని, ఈ

Scroll to Top