తడిసిన ధాన్యం ను ప్రభుత్వమే కొనుగోలు చేయాలిపత్తి, మెుక్కజోన్న, వరి కి మద్దతు ధరను ప్రకటించాలి
అఖిల భారత రైతు కూలీ సంఘం పయనించే సూర్యుడు అక్టోబర్ 28 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి : మంగళవారం రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, తడిసిన ధాన్యం ను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు టేకులపల్లి మండల కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి , సీనియర్ అసిస్టెంట్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ […]




