PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల పై అధికారుల నిర్లక్ష్యం….

పయనించే సూర్యుడు అక్టోబర్ 29 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని మండలాల కేంద్రంలో ఉన్న పాస్ట్ ఫుడ్ సెంటర్ల పై అధికారుల నిఘా కరువైందని పలువురు ఆరోపిస్తున్నారు. పలురకాల మాంసాహార ఐటమ్స్‌తో ఆహార ప్రియులను నట్టేట ముంచుతున్నాయి. ఇష్టానుసారంగా నాణ్యతలేని ఆహార పదార్థాలు విక్రయిస్తూ ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు. మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచి విక్రయిస్తుంటే ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోందని పలువురు మండిపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఆహార […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను దగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వo

{పయనించే సూర్యుడు} {అక్టోబర్28} మక్తల్ అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి మోసగించిన ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు ఐదు లక్షల రూపాయలు సాయం చేస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న ఒక ప్రకటన చేయడం జరిగింది .అదేమిటంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్)

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రోడ్డు పై బురద మట్టితో వాహదారుల ఇబ్బందులు…

రుద్రూర్, అక్టోబర్ 28 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): రుద్రూర్ గ్రామం నుండి చెరువు కట్ట మీదుగా బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి పై బురద మట్టితో రోడ్డు మొత్తం పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డు గుండా ప్రయాణించాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్డు పై బురద మట్టితో పాటు వర్షపు నీరు ఉండడంతో ద్విచక్ర వాహనదారులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మున్సిపాలిటీ అధికారులు చూపు బొగ్గుల కాలనీ వైపు ఉందా?

పయనించే సూర్యుడు అక్టోబర్ 28 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట పురపాలక పరిధిలో బొగ్గుల కాలనీ అనే ఒక ఏరియా ఉన్నదని సంగతి పాలకులు మరిచినట్లున్నారు ఓ పాలకుల్లారా మేము మనుషులమే ఒకసారి మా దీనస్థితిని చూడండి బొగ్గుల కాలనీ మొత్తం ఎస్సీలు ఉన్నారని పాలకులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు మా దీనస్థితిని కళ్ళు తెరిచి చూడండి ఒకసారిగ్రామపంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీ గా మారినంతవరకు మా బొగ్గుల కాలనీలో ఎటువంటి మార్పు రాలేదు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజల రక్షణ ద్యేయంగా విధులు నిర్వహించాలి

సిద్దిపేట సిపి విజయ్ కుమార్ (పయనించే సూర్యుడు అక్టోబర్ 27 రాజేష్) దౌల్తాబాద్ అక్టోబర్ 27 ప్రజల రక్షణ ధ్యేయంగా విధులు నిర్వహించాలని సిద్ధిపేట సిపి విజయ్ కుమార్ అన్నారు సోమవారం దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ ను అకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి రహిత జిల్లాకు కృషి చేయాలని తెలిపారు జూదం పేకాట అసాంఘిక కార్యక్రమాలపై ఇసుక మట్టి

Scroll to Top