PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏన్కూర్‌లో నూతన ఎం.పి.డి.ఓగా పల్లి భాగ్యశ్రీ బాధ్యతలు స్వీకరణ

పయనించే సూర్యుడు అక్టోబర్ 28 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్ మండలానికి నూతన ఎం.పి.డి.ఓగా పల్లి భాగ్యశ్రీ బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్–1లో ప్రతిభతో ఎంపికై, గతంలో వరంగల్ కమిషనరేట్‌లో ఎస్‌హెచ్‌ఓగా సేవలందించిన ఆమె, ప్రభుత్వ శిక్షణ పూర్తి చేసిన అనంతరం ఏన్కూర్ మండలానికి నియమితులయ్యారు.సోమవారం అధికారికంగా పదవిలో చేరిన భాగ్యశ్రీకి మాజీ ఎం.పి.డి.ఓ రంజిత్ కుమార్, ఎంపీ ఓ జీవీఎస్ నారాయణ, సూపరింటెండెంట్ తుమ్మలపల్లి కృష్ణ, గ్రామపంచాయతీ కార్యదర్శులు మరియు సిబ్బంది శాలువాతో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైద్య సిబ్బందికి మెడిటేషన్ పై అవగాహన సదస్సు

పయనించే సూర్యుడు అక్టోబర్ 27 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి: సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులానగర్ లో శ్రీ రామచంద్ర మిషన్ వారు వైద్య సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలకు మెడిటేషన్ పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ మాట్లాడుతూ మనస్సు శరీరం ఆలోచనలు శ్వాస వీటన్నిటిని ఒకచోట కేంద్రీకరించి ఉంచే ప్రక్రియను ధ్యానం లేదా మెడిటేషన్ అంటారు అని, మన జీవితం ఆరోగ్యకరంగా ఎటువంటి మానసిక ఒత్తిడి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తాగునీరు క్లోరినేషన్తో పాటు ఎప్పటికప్పుడు టెస్టింగ్ చేయించాలిఅధికారుల సమీక్షలో తుఫాను మండల ప్రత్యేక అధికారి విజయ్ భరత్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్(అక్టోబర్.27/10/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ముంతా తుఫాన్ నేపథ్యంలో ప్రతి పంచాయతీలోనూ తాగునీరు క్లోరినేషన్తో పాటు ఎప్పటికప్పుడు టెస్టింగ్ కూడా చేయించాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, తుఫాను మండల ప్రత్యేక అధికారి విజయ్ భరత్ రెడ్డి కోరారు.తుఫాను ప్రభావాన్ని సమిష్టిగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా విజయ్ భరత్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రెండు రోజుల్లో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అగాపే ఆశ్రమంలో ఫౌండర్ అన్నదానం.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 27(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో ఫౌండర్ బత్తల ప్రసాద్ గారు అన్నదానం చేశారు.కీ”శే”బత్తల సీమోన్ తండ్రి గారి 8వ వర్ధంతి ని జ్ఞాపకము చేసుకుంటూ ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్ గారు భార్య యెమిమా కూతురు క్యాథలిన్ రోని, కొడుకు కెనిత్ ఆశ్రమంలోని నిరాశ్రయులందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేసి కుటుంబం అంతా కలిసి భోజనాలు వడ్డించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రహదారికి ఇరువైపులా మొక్కలు నాటిన టిడిపి కన్వీనర్, ఉపాధి హామీ పథకం ఏ.పీ.ఓ.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 27(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లో భాగంగా మండల కేంద్రం యాడికి నుండి పెద్దపేట వరకు (అవెన్యూ ప్లాంటేషన్) మొక్కలు నాటు కార్యక్రమాన్ని మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు, ఏ.పీ.వో. మద్దిలేటి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఈశ్వర్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్లు నాగేశ్వరరావు వెంగల్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top