నేరెళ్ల పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ – సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశాలు
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి రోగులకు మెరుగైన వైద్యం అందించాలి ప్రభుత్వ వైద్య సేవలపై వివరించాలి విధులకు గైర్హాజరైన ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ నేరెళ్ల పీహెచ్ సీ ఆకస్మిక తనిఖీ పయనించే సూర్యుడు, అక్టోబర్ 27( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్ సీజనల్ వ్యాధులపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి అవగాహన కల్పించాలని ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. తంగళ్లపల్లి మండలం లోని […]




