PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చింతూరు పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నటువంటి వ్యక్తి మృతి

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 27 చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల సింగన్నగూడెం గ్రామమ దగ్గరలో గల రోడ్డు పక్కన ఒక గుర్తు తెలియని, సుమారు 50 సంవత్సరాలు వయసు గల వ్యక్తి అనారోగ్యంతో, లేవనేని స్థితిలో ఉం డగా, గ్రామస్తులు చింతూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయగా, చికిత్స పొందుతూ ది. 24. 10. 2025 తారీకు సాయంత్రం 5:45 నిమిషములకు మరణించడం జరిగింది. ఈ విషయమును […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొత్తూరు సుబ్బరాయునికి 3.244 కేజీల వెండి వస్తువులు విరాళం”

పయనించే సూర్యుడు అక్టోబర్ 27,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న ప్రముఖ శైవక్షేత్రము లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవము పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 3 కేజీల 244 గ్రాముల వెండి వస్తువులు ఆదివారం వితరణ చేసినట్లు ఆలయ ఈవో యం.రామక్రిష్ణ తెలిపారు. బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామానికి చెందిన దేరెడ్డి నాగిరెడ్డి, దేరెడ్డి నాగ మునీశ్వర రెడ్డి వారి కుటుంబ సభ్యులకు స్వామివారు ఇంటి ఇలవేల్పు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణి చేసిన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి”

పయనించే సూర్యుడు అక్టోబర్ 27,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల జిల్లాలోని బాధితులకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సిఫారసులతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి రూ. 4,26,627లక్షల చెక్కులను మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకులు బైరెడ్డి రాజశేఖరరెడ్డి బాధితులకు సోమవారం నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో పంపిణి చేశారు. నందికొట్కూరు పట్టణం మారుతీ నగర్ బి. రాజేష్ కు రూ. 20,227వేలు, కొత్తపల్లి మండలం శివపురం గ్రామానికి చెందిన బోయ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టేకులపల్లి మండలంలో బి.ఆర్.స్ పార్టీఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం

పయనించే సూర్యుడు అక్టోబర్ 26 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి: ఆదివారం తెలంగాణ రాష్ట్రబిఆర్ఎస్పార్టీపిలుపుమేరకు,టేకులపల్లిuమండలంలో36గ్రామాపంచాయతీల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగానే బి.ఆర్ ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో టేకులపల్లి లో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బొమ్మెర వరప్రసాద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బోడ బాలు నాయక్, మాజీ ఎంపీటీసీ అప్పారావు,బాలకృష్ణ,మండల నాయకులు T. రవి,భూక్యా లాలూ నాయక్,బానోతు రామ నాయక్, రేణుక,లక్పతి, నానబల భిక్షం,బోడ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చింతూరు ఐ.టి.డి.ఎ. లో ఎల్.టి.ఆర్ కేసుల పరిష్కారం కోసం ట్రైబల్ లీగల్ సెల్ ఏర్పాటు చెయ్యాలి న్యాయవాది మడివి రవితేజ.

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 26 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలోని ఎల్.టి.ఆర్ కేసులు మరియు ఏజెన్సీ భూ సమస్యల పరిష్కారం కోసం చింతూరు ఐ.టి.డి.ఏ లో ట్రైబల్ న్యాయవాదులతో కూడిన లీగల్ సెల్ ఏర్పాటు చేయాలని న్యాయవాది మడివి రవితేజ కోరారు. చింతూరు ఐ.టి.డి.ఎ. అధికారులు ఎల్.టి.ఆర్ కేసుల ఫిర్యాదుల స్వీకరణ కోసం సెల్ మరియు ప్రతి బుధవారం ట్రైబల్ వెల్ఫేర్ కోర్టు ఏర్పాటు ను స్వాగతిస్తున్నాము.

Scroll to Top