PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మండపల్లి గ్రామంలో ఇసుక వాహనాలపై గ్రామస్తుల ఆగ్రహం – వేబిళ్లు నిలిపివేయాలని డిమాండ్

పయనించే సూర్యుడు, అక్టోబర్ 25( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్ తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండేపల్లి గ్రామంలో ఇసుక రవాణా విషయంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. తరచుగా జరుగుతున్న ఇసుక రవాణా ఘటనలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలు, గ్రామంలోని అన్ని మార్గాల్లో ట్రాక్టర్లను ఆపి ధర్నా నిర్వహించారు. గ్రామ పరిసరాల్లో ఇసుక తవ్వకాలు, రవాణా కొనసాగుతుండటంతో పర్యావరణానికి నష్టం, మరియు అనేక సంఘటనలు జరుగుతున్నాయని దృష్టిలో పెట్టుకొని నిన్నటి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణి చేసిన ఇల్లందుఎమ్మెల్యే కోరం కనకయ్య

పెదింటి బిడ్డల పెళ్ళికి కళ్యాణ లక్ష్మీ పేరిటి ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుంది-ఎమ్మెల్యే కోరం ఆర్ధికంగా ప్రభుత్వం లోటులో ఉన్న పేదలందరికి సంక్షేమ ఫలాలు అందించే దిశగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది… ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు ప్రతిపక్ష పార్టీల వారు కుట్రలు పన్నుతున్నారు మంచి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలే అండగా నిలువాలి పయనించే సూర్యుడు అక్టోబర్ 25 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు: పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మండలంలో అక్టోబర్ 27 ప్రత్యేక ఆధార్ క్యాంపులు

పయనించే సూర్యుడు న్యూస్(అక్టోబర్.25/10/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో అక్టోబర్ 27వ తేదీన ప్రత్యేక ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నట్టు స్థానిక మండల పరిషత్ పరిపాలన అధికారి త్రివిక్రమ రావు పేర్కొన్నారు.ఇందులో భాగంగానే విద్యార్థుల సౌకర్యార్థం సత్యవేడు పట్టణం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల,మదనంబేడు జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపు సోమవారం జరుగుతుందన్నారు.ఆయా పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఆధార్ కార్డు లేని వారు కొత్తగా నమోదు చేసుకోవచ్చన్నారు.దీంతోపాటు ఆధారు చిరునామా,పేరుమార్పు,తప్పొప్పులను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

27న ఏ టి ఎస్ వ్యతిరేకంగా ఆటో కార్మికులు ర్యాలీ

పయనించే సూర్యుడు అక్టోబర్ 25( ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఈనెల 27 న ఏ టి ఎస్ సెంటర్లకు వ్యతిరేకంగా ఆత్మకూరులో ఆటో కార్మిక యూనియన్లు ర్యాలీ నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో 27 తేదీన సోమవారం ఉదయం 10 గంటలకు మున్సిపల్ బస్టాండ్ నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు సిఐటియు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా సంస్థ పై జీవనం సాగిస్తున్న ఆటో కార్మికులను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట లోని విక్రమ్ డిగ్రీ కాలేజీ నందు హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

పయనించే సూర్యుడు అక్టోబర్ 25 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన సదస్సును సూళ్లూరుపేట లోని ” విక్రమ్ డిగ్రీ కాలేజ్” నందు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమములో

Scroll to Top