PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అందరం కలిసికట్టుగా పని చేద్దాం… భీంగల్ మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగురేద్దాం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ ను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్, బి ఆర్ ఎస్ దే..ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే అర్హత ఒక్క BRS బి ఆర్ ఎస్ కే ఉంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గడిచిన 10 ఏండ్లలో భీంగల్ ను అభివృద్ధి చేసిన ఘనత బి ఆర్ ఎస్ దే అని రాబోయే మున్సిపాలిటీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

క్షేత్ర స్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రజా బాట

అశ్వాపురం పంచాయతీ పరిధిలోని చవిటిగూడెంలో విద్యుత్ శాఖ ఏ డి కి 20 స్తంభాల కోసం సర్పంచ్ సదర్ లాల్ వినతి పయనించే సూర్యుడు,అశ్వాపురం,డిసెంబర్6: ఈరోజు అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలోని చవిటిగూడెంలో జరిగిన క్షేత్ర స్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రజా బాట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మణుగూరు డివిజనల్ విద్యుత్ శాఖ ఏ.డి కి సర్పంచ్ బానోత్ సదర్ లాల్ 20 నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలి అని మెమోరాండంతో ఏ.డి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ తప్పనిసరి ధరించాలి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ముప్కాల్ మండల కేంద్రంలో ఎస్ఐ కె.కిరణ్ పాల్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం సరైంది కాదన్నారు. ద్విచక్ర వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదంలో కుటుంబ యజమాని మృతి చెందితే ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా అన్నారు. అందుకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి బయటకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆలమూరు భట్టీశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బండారు

వైభవంగా స్వామి వారి అన్నాభిషేకం జనం న్యూస్, జనవరి 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం ఆలమూరులో అత్యంత పురాతనమైన, దక్షిణ భారతదేశంలో ఏకైక ఆలయంగా ప్రసిద్ధి చెందిన విక్రమభట్టీశ్వరస్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ధనుర్మాసం ఆరుద్ర దర్శనం సందర్భంగా నిర్వహిస్తున్న అన్నాభిషేకం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే బండారుకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న బీఎస్పీ మక్తల్ అసెంబ్లీ కమిటీ

{ పయనించే సూర్యుడు }న్యూస్ జనవరి 6 మక్తల్ } సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మక్తల్ మున్సిపల్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీలు పాల్గొనడం జరిగింది అందులో భాగంగా బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అసెంబ్లీ కమిటీ పాల్గొనడం జరిగింది పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బహుజన సమాజ్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నాయకులు మాట్లాడుతూ మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో 16 వార్డులకు సంబంధించి

Scroll to Top