PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గద్వాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తా.

పయనించే సూర్యుడు తేదీ 23 గురువారం అక్టోబర్ జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. గద్వాల నియోజకవర్గం అభివృద్ధిపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఎక్కడిదాకా అయినా వెళ్తా గద్వాలకు పంచాయతీరాజ్ మరియు ఆర్ అండ్ బి కింద రహదారుల పునరుద్ధరణకు రూ. 316 కోట్ల నిధులు మంజూరు ఆర్ అండ్ బి రోడ్లకు మహార్దశ త్వరలో రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ పదివేల కోట్ల రూపాయలతో 6000 కిలోమీటర్ల మేర రోడ్ల పునర్ధారణకు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల ధాన్యం కేంద్రము ప్రారంభించడం జరిగింది

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీమ్గల్ మండల కేంద్రంలో భీంగల్ సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో మహమ్మద్ షబ్బీర్ మాజీ ఎంపీపీ కన్నె సురేందర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బిదిరె స్వామి సొసైటీ చైర్మన్ శివ సారి నరసయ్య కుంట రమేష్ భీంగల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జేజే నర్సయ్య ఆరేపల్లి నాగేంద్ర పర్సా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పసుపుల గోశాల పూజ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ మక్తల్ ప్రఖండ కార్యకర్తలు

{పయనించే సూర్యుడు } {అక్టోబర్23}మక్తల్ నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పసుపల గ్రామ సమీపంలో గల అనాకులం గోకులం గోశాలలో నేడు గోపాష్టమి సందర్భంగా నిర్వహించిన గోపూజ కు హాజరైన విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ప్రఖండ నిర్వాహకులకు ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ గోశాల నిర్వహిస్తూ గోపూజలు చేస్తున్న రఘుప్రసన్న భట్ కు వారి కుటుంబానికి అభినందనలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు కించే శకుంతలకు డాక్టరేట్ ప్రధానం

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 22 : చింతూరు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయనిక శాస్త్ర విభాగాధిపతి కించే శకుంతల, ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం,స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్.కె.రత్న మాణిక్యం మరియు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందనలు తెలిపారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రసాయనిక శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ సముద్ర నిల్ పాల్ మార్గనిద్దేశకత్వంలో “సింథసిస్ ఆఫ్ నికెల్(II)

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ పాగుంట వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ కొత్త గుడి నిర్మాణానికి రెండు లక్షల విరాళం అందించిన దాత.

పయనించే సూర్యుడు తేదీ 23 అక్టోబర్ గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికనికి వీడియో ఇన్చార్జి బోయ కిష్టన్న. గద్వాల నియోజకవర్గంలో శ్రీ బాగుండా వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ కొత్త గుడి నిర్మాణానికి రెండు లక్షల రూపాయలు విరాళం అందజేసిన రమ్య ఇండస్ట్రీ అధినేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల శ్రీదేవి రాజశేఖర్ రెడ్డి దంపతులు జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం శ్రీ పాకుండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అలివేలు మంగమ్మ

Scroll to Top