PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పోషక ఆహార మాస వారోత్సవాల్లో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

పయనించే సూర్యుడు అక్టోబర్ 22 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ్ మా ప్రోగ్రాంలో భాగంగా బుధవారం ఇల్లందు మార్కెట్ యార్డ్ నందు ప్రాజెక్ట్ లెవెల్ ఆఫీసర్ సిడిపిఓ డాక్టర్ కె అరుణ కుమారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య పాల్గొని మాట్లాడుతూ.. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు నియోజకవర్గంలో సొంత […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన యాడికి విజన్ హై స్కూల్ విద్యార్థిని.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 22(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికి విజన్ స్కూల్లో చదువుతున్న తృషిత, బుధవారం అనంతపురంలో జరిగిన డివిజనల్ స్థాయి టీం లన్ని కలిసి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొన్నాయి. గుంతకల్ డివిజన్ తరఫున యాడికి విజన్ హై స్కూల్ విద్యార్థి తృషిత అద్భుతంగా ఆడి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నిక కావడం జరిగింది . మొదటి మ్యాచ్ లో గుంతకల్ డివిజన్ ధర్మవరం జట్టుపై గెలుపొంది,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

కొమరం భీమ్ విగ్రహానికి నివాళులర్పించిన టేకులపల్లి బి. ఆర్.ఎస్ నాయకులు

పయనించే సూర్యుడు అక్టోబర్ 22 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి : బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మెర వరప్రసాద్ అధ్యక్షతన కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఆయన యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగానివాళులర్పించడం జరిగినది ఈ సందర్భంగా బొమ్మెర వరప్రసాద్ మాట్లాడుతూ జల్ జంగిల్ జమీన్ కోసం నైజాం నవాబులపై తిరుగుబాటు చేసి అమరుడైన కొమరం భీమ్ ఆదివాసి వీరుడు త్యాగం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు నేటి యువత ఆయనను ఆదర్శంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వర్షానికి కూలిన ఇల్లు…

రుద్రూర్, అక్టోబర్ 22 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) గత రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి రుద్రూర్ మండల కేంద్రంలోని ఆర్ఎన్ సి కాలనీలో బుడ్డోల్ల బాబి – గంగారాం (డ్రైవర్) అను వ్యక్తి ఇల్లు కూలింది. వర్షం కురవడంతో ఇంటి పై కప్పు కూలి కిందపడింది. ఇల్లు కూలడంతో పెను ప్రమాదం తప్పిందని కుటుంబీకులు ఊపిరిపీల్చుకున్నారు. బాబి అను వ్యక్తి వెల్డింగ్ దుకాణంలో పని చేస్తు జీవనం కొనసాగిస్తున్నాడు. అధికారులు, నాయకులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రెవెన్యూ సేవలు సకాలంలో అందించాలి: జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా

పయనించే సూర్యుడు అక్టోబర్ 22,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవల కోసం ఆశతో ప్రజలు దరఖాస్తులు సమర్పిస్తారని, రెవెన్యూ సేవల విషయంలో ఆలస్యాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నంద్యాల పట్టణం ఎన్జీవోస్ కాలనీలోని 18వ సచివాలయంలో రెవెన్యూ సంబంధిత సేవలలో ఆలస్యాలు ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తున్న నేపథ్యంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.తనిఖీ సందర్భంగా, సచివాలయంలో 2025 జనవరి నుండి

Scroll to Top