PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాధితులకుసీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ

(పయనించేసూర్యుడు అక్టోబర్ 22 రాజేష్) మన మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు ఆదేశాల మేరకు సూరంపల్లి గ్రామంలో చామంతి రాజు వాళ్ళు కూతురు చామంతి శ్రీలేఖకు 9000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గ్రామ బూతు అధ్యక్షులు తైల కుమార్, దుబ్బాక నియోజకవర్గ మంకీ బాత్ అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్, గ్రామ తాజమాజీ ఉప సర్పంచ్ బొల్లం స్వామి అందజేయడం జరిగింది,ఎవరైనా పెద్ద పెద్ద కార్పోరేట్ హాస్పిటల్ లో చూయించుకుని అడ్మిట్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీఎంఆర్ ఎఫ్ చెక్కులతో నిరుపేదల జీవితంలో వెలుగు

(పయనించే సూర్యుడు అక్టోబర్ 22 రాజేష్) CMRF చెక్కును దుబ్బాక శాసన సభ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాలతో అందజేసిన తాజా మాజీ ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్,మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు సరుగారి యాదవ్ రెడ్డి గారల చేతుల మీదుగా పంపిణీ చేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా తిర్మలాపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో సర్జరీ చేసుకొన్న వారికి తెలంగాణ ప్రభుత్వం సీఎం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొత్తూరు సుబ్బరాయునిలో కార్తీక మాసం మొదటి రోజున ప్రత్యేక పూజలు

పయనించే సూర్యుడు అక్టోబర్ 22,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న బ్రహ్మముహూర్తంలో స్వామివారికి మహా రుద్రాభిషేకం మరియు అఖండ దీపారాధన కార్యక్రమమ్ లో ఆలయ ఈవో యం.రామక్రిష్ణ.పాణ్యం మండలంలోని కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆలయ ఈవో యం.రామక్రిష్ణ ఆధ్వర్యంలో బుధవారం రోజున కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగలింగేశ్వర స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు కంపమల్ల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అల్పపీడన ప్రభావంతో పడుతున్న విస్తార వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన వరదయ్యపాలెంఎస్ఐ మల్లికార్జున.

పయనించే సూర్యుడు న్యూస్( అక్టోబర్.22/10/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జిల్లా కలెక్టర్ , ఎస్పీ ఆదేశాల మేరకు, పుత్తూరు డిఎస్పి పర్యవేక్షణలో, సత్యవేడు సీఐ మురళి నాయుడు ఆధ్వర్యంలో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందని, మండలంలోని ఇతర శాఖలతో కలిసి మండలంలో పర్యవేక్షిస్తున్నామని… వర్షం ఇదే స్థాయిలో పడితే ముంపుకు గురయ్యే గ్రామాలు, జలదిగ్బంధనానికి గురయ్యే గ్రామాల లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తామని, ప్రధాన రహదారుల పై వంతెనల వద్ద పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని

తెలంగాణ

సత్యనారాయణ స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి

బీఆర్ఎస్ నాయకులు మురళీకృష్ణ యాదవ్ హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్, బీఆర్ఎస్ నాయకులు ( పయనించే సూర్యుడు అక్టోబర్ 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త నరేష్ గౌడ్ స్వగృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి బీఆర్ఎస్ నాయకులు వై. మురళీకృష్ణ యాదవ్ గారు హాజరై, స్వామి వారిని దర్శించుకొని, తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వామి

Scroll to Top