PS Telugu News
Epaper

తెలంగాణ

తెలంగాణ

హెల్మెట్ ప్రాణ రక్షకమే — తంగళ్లపల్లి పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌

పయనించే సూర్యుడు, అక్టోబర్ 21( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్ : తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో “కుటుంబానికి మీరు కావాలి” అనే నినాదంతో పోలీసులు విస్తృత స్థాయిలో ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. ఎస్ఐ ఉపేంద్ర చారి ఆధ్వర్యంలో ఏఎస్ఐ జాన్, సిబ్బందితో కలిసి రహదారులపై వాహనదారులకు హెల్మెట్ ధారణ యొక్క ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఉపేంద్ర చారి మాట్లాడుతూ — రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించడానికి […]

తెలంగాణ

మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి నివాసంలో ఉప ఎన్నికలపై సమావేశం

హాజరైన ఎమ్మెల్సీలు నవీన్ రెడ్డి,యల్ రమణ పాల్గొన్న ఎమ్మెల్యేలు లక్ష్మా రెడ్డి,మర్రి రాజశేఖర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ( పయనించే సూర్యుడు అక్టోబర్ 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీలు నవీన్ రెడ్డి,యల్ రమణ,ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి,మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్

తెలంగాణ

పిడుగుపాటుకు వ్యక్తి మూర్తి.

పయనించే సూర్యుడు తేదీ 22 అక్టోబర్ బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న : జోగులంబ గద్వాల జిల్లా రాజోలి మండలం గ్రామ నివాస్య అయిన కురువ మదిలేటి తండ్రి రాజోలి బజారే తన పొలంలో పత్తి తీయడానికి వెళ్లి పిడుగు పిడుగుపాటుకు అక్కడికక్కడే మృతి చెందారు తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు ఆదోలను చెందుతున్నారు అలాగని ఈ కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అండ దండాలు ఉండాలని

తెలంగాణ

దిగువన నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండండి

ఎస్సై ముత్యాల శ్రీనివాసులు పయనించే సూర్యుడు అన్నమయ్య జిల్లా టి సుండుపల్లె అక్టోబర్ 21 ; మండల పరిధిలోని ఎగువన ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా పింఛ ప్రాజెక్ట్ లోకి నీరు అధికంగా చేరడంతో రెండు గేట్లు ద్వారా నీరు దిగువకు విడుదల చేశారు. ఎస్ఐ ముత్యాల శ్రీనివాసులు మాట్లాడుతూ.. దిగువ ప్రాంతంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే చెయ్యేరు నది పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగులు దాటకూడదని ముఖ్యంగా

తెలంగాణ

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం లో హాజరైన గద్వాల ఎమ్మెల్యే.

పయనించే సూర్యుడు తేదీ 22 అక్టోబర్ బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. గద్వాల జిల్లా కేంద్రంలోని పర్యాడు గ్రౌండ్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మంగళవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పోలీస్ అమరవీరులకు పుష్యగించాలు అమర్పించి శ్రద్ధాంజలి కట్టించి జరిగినది అనంతరం పోలీస్ అమరవీరుల సంస్మరణం దినం సందర్భంగా ఎమ్మెల్యే మే మేగా రక్తదానం శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా

Scroll to Top