PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దేవుని బండా తాండ తాగునీటి సమస్య నేటితో ముగింపు

త్రాగునీటి పైపు లైన్ పనులు ప్రారంభించిన సర్పంచ్ ఎం శ్రీను ( పయనించే సూర్యుడు జనవరి 05 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండలం లోని దేవుని బండ తండా గ్రామపంచాయతీలో గత కొన్ని సంవత్సరాలుగా త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉండేది కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ శ్రీను గారు మరియు ఉప సర్పంచ్ బాదావత్ శ్యామ్లాల్ మరియు వార్డు సభ్యులు కలిసి ముందుగా తండాలో ఉన్నటువంటి త్రాగునీటి సమస్యను […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులను అందజేసినజిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్…

పయనించే సూర్యుడు తేదీ 5 జనవరి జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఐడీఓసీ కలెక్టర్ ఛాంబర్ నందుమహిళా,శిశు,దివ్యాంగులు,వయోవద్ధుల శాఖ ఆధ్వర్యంలో ఎనిమిది మంది ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులు, ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు సమాజంలో సమాన హక్కులు,గౌరవం,భద్రత కల్పిం చడమే ఈ గుర్తింపు కార్డు యొక్క ప్రధాన ఉద్దేశమని తెలిపారు.ఈ కార్డు ద్వారా ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ప్రభుత్వ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మీ 24 న్యూస్ క్యాలెండరు ను ఆవిష్కరించిన…..

పయనించే సూర్యుడు తేదీ 5 జనవరి జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి బోయ కిష్టన్న. డి.కే సిగ్న రెడ్డి ఈ రోజు బిజెపి పార్టీ క్యాంపు కార్యాలయం లో కేటి దొడ్డి డి అశోక్ పార్లమెంటు సభ్యురాలు ఎంపీ డీకే అరుణమ్మ ఫొటోస్ తో మీ 24 న్యూస్ లో ముద్రించిన క్యాలెండరు ను డి. కే సిగ్న చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్బంగా మీ 24 న్యూస్ రిపోర్టర్ రమేష్ కుమార్ కు అదే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లా కలెక్టర్ కి మరియు అడిషనల్ కలెక్టర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు..

పయనించే సూర్యుడు తేదీ 5 జనవరి జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి బోయ కిష్టన్న మన ప్రియతమ నాయకులు ఏఐసీసీ సెక్రెటరీ అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ నేతృత్వంలో జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా జనరల్ సెక్రటరీ , శీను శుభాకాంక్షలు తెలుపుతూ..జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా జనరల్ సెక్రటరీ తప్పెట్లమోర్స్, శీను మరియు ఉప్పల ఇస్మాయిల్ శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లాలోని ఎప్పుడు కూడా అభివృద్ధి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రాథమిక అక్షరాస్యత అధ్యాయానం FLS ఉపాధ్యాయుల శిక్షణ

“సూచనలు ఇస్తున్న మండల విద్యాధికారి గజ్జల కనకరాజు “ (పయనించేసూర్యుడు జనవరి 5 దౌల్తాబాద్ రాజేష్) ఈ రోజు మండల స్థాయిలో ప్రాథమిక పాఠశాలల ఆంగ్లం మరియు గణితం బోదించే ఉపాధ్యాయులకు దౌల్తాబాద్ బాలుర ఉన్నత పాఠశాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు మాట్లాడుతూ ఫిబ్రవరి 26న జరిగే జాతీయస్థాయి 3వ తరగతి విద్యార్థులకు పరీక్షకు సంబంధించి విద్యార్థులను సంసిద్ధం చేయాలని ఆంగ్లము మరియు గణితమునకు సంబంధించిన అంశాలను

Scroll to Top