PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైయస్సార్సీపి తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా ఎలవూరు రమణయ్య నియామకం

పయనించే సూర్యుడు న్యూస్ (అక్టోబర్.18/10/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వరదయ్యపాలెం మండలం తొండూరు గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలాఊరు రమణయ్య ను తిరుపతి, చిత్తూరు జిల్లాల వైయస్సార్సీపి ఎస్సీ సెల్ విభాగం ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.ఆ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.ఈ సందర్భంగా ఆయనను సత్యవేడు నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు పెద్దిరెడ్డి మల్లికార్జున రెడ్డి, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులు బందిల సురేష్, నియోజకవర్గం గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు గిరి రెడ్డి, నాయకులు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పద్మనగర్ కేంద్రీయ విద్యాలయంలో బంద్ పాటించకపోవడంతో బీసీ నాయకుల ధర్నా

పయనించే సూర్యుడు, అక్టోబర్ 18( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్ బీసీ రిజర్వేషన్ సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా బీసీ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ కేంద్రీయ విద్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బంద్ విజయవంతంగా కొనసాగుతుండగా, పద్మనగర్ కేంద్రీయ విద్యాలయంలో బంద్ పాటించకపోవడంతో బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాలయం ముందు ధర్నాకు దిగిన వారు, వెంటనే ప్రిన్సిపాల్ స్పందించి బంద్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సంపూర్ణ మద్దతు ప్రకటించిన నాయి బ్రాహ్మణ సంగం

{ పయనించే సూర్యుడు} {అక్టోబర్ 18}మక్తల్ శనివారం రోజు బీసీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర బందుకు పిలుపులో భాగంగా మక్తల్ పరిధిలో నాయి బ్రాహ్మణ సంగం సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా బైకుల పై ర్యాలీ నిర్వహించడం జరిగింది జై బీసీ జై జై బీసీ అనే నినాదాలతో రోడ్ల పై ర్యాలీ మారమోగించుకుంటూ బందులో పాలు పంచుకోవడం జరిగింది బీసీ ల రిజర్వేషన్ 42% న్యాయం అయినా డిమాండు అయినందుకు గాను తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి: బిజెపి

{ పయనించే సూర్యుడు} {అక్టోబర్ 18}మక్తల్ మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు సుందరీకరణ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు స్థానిక పార్లమెంటు సభ్యులు డీకే అరుణమ్మ ని ఆహ్వానించకుండా ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గవినోళ్ల బలరాం రెడ్డి డిమాండ్ చేశారు.మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని మక్తల్ పెద్ద చెరువు దగ్గర ఏర్పాటు చేసే పబ్లిక్ పార్క్ ను స్వాగతిస్తున్నామని అన్నారు. కానీ అక్కడ నిర్మించే లాడ్జింగ్, వాణిజ్య

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం

మాగంటి సునీతమ్మను భారీ మెజారిటీతో గెలిపించాలి ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి ( పయనించే సూర్యుడు అక్టోబర్ 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మాగంటి సునీతమ్మ గెలుపు కొరకు సోమాజిగూడ డివిజన్లోని పోలింగ్ బూత్ 277 మరియు 279 లో అంబేద్కర్ నగర్లో మైనార్టీ నాయకులను కలిసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మాగంటి సునీతమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి వారిని అభ్యర్థించారు.

Scroll to Top