PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గజ్వేల్ ఫైర్ స్టేషన్ అథారిటీ జాతీయ జాతీయ సేవా పథకం

(పయనించేసూర్యుడు అక్టోబర్ 17 రాజేష్) ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్ లోని కళాశాల ప్రాంగణంలో ఈరోజు అనగా రోజున గజ్వేల్ ఫైర్ స్టేషన్ అథారిటీ, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో భాగంగా ఫైర్ సేఫ్టీ అంశాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ శ్రీ మధు శ్రీవాత్సవ మరియు ఫైర్ స్టేషన్ ఆఫీసర్ గంటల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ ఫైర్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో నిరసన

(పయనించే సూర్యుడు అక్టోబర్ 17 రాజేష్) ఈరోజు రాయపోల్ మండలం కేంద్రంలో నిరసన తెలుపుతూ మండల అధ్యక్షులు అయ్యగల రవి మాదిగ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజెఐ గవాయి పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు రాయపోల్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేస్తూ దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి శిక్ష పడేలా చెయ్యాలి అదేవిధంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వడ్డేపల్లి ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేసిన..

పయనించే సూర్యుడు తేదీ 17 అక్టోబర్ శుక్రవారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌ: శ్రీ బి.ఆర్. గావాయ్ జరిగిన దాడిని నిరసిస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశం నాసారము కార్యాలయం ముందు నిరసన వడ్డేపల్లి ఎమ్మార్వో గారికి పెళ్లి పత్రం సమర్పించడం జరిగింది ఎమ్మార్పీఎస్ వీ హెచ్ పి ఎస్ ఎం ఎస్ పి ఎం ఎస్ ఎఫ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వడ్డేపల్లి ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేసిన..

పయనించే సూర్యుడు తేదీ 17 అక్టోబర్ శుక్రవారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌ: శ్రీ బి.ఆర్. గావాయ్ జరిగిన దాడిని నిరసిస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశం నాసారము కార్యాలయం ముందు నిరసన వడ్డేపల్లి ఎమ్మార్వో గారికి పెళ్లి పత్రం సమర్పించడం జరిగింది ఎమ్మార్పీఎస్ వీ హెచ్ పి ఎస్ ఎం ఎస్ పి ఎం ఎస్ ఎఫ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ.చట్ట సవరణ తర్వాత ‘ఇద్దరు పిల్లల నిబంధన’ ఎత్తివేతకు అవకాశం

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 17 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర మంత్రిమండలి తాజా నిర్ణయంతో.. 30 ఏళ్లుగా అమల్లో ఉన్న నిబంధనకు బ్రేక్‌ పడనుంది. కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పంచాయతీరాజ్‌ సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా పేర్కొంటూ 1994లో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన

Scroll to Top