PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గాంధారి మండలం చద్మల్ వెళ్ళు రహదారి పై గుర్తు తెలియని మగ వ్యక్తి హత్య

పయనించే సూర్యుడు గాంధారి 17/10/25 గాంధారి మండల కేంద్రం నుండి చద్మల్ కు వెళ్లే దారి శివారు లో రహదారి పక్కన గల గుంతలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తిని, ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చంపి మీద పెట్రోల్ పోసి అంటు పెట్టినట్లు కనపడుతూ, శవం పాక్షికంగా కాలిపోయినట్లుగా కనబడుతున్నది. అట్టి వ్యక్తి వయస్సు అందాజ 30 సంవత్సరాలు ఉండియుండి, ఎత్తు: 5 అడుగుల 6 అంగుళాలు, రంగు: నలుపు రంగు, శరీరం పైన నీలిరంగు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నా యొక్క పదవ తరగతి మెమో పోవడం జరిగింది

(పయనించే సూర్యుడు అక్టోబర్ 16 రాజేష్) దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండలం నా యొక్క పేరు ఎర్రోళ్ల కృష్ణ. తండ్రి యాదయ్య నా యొక్క గ్రామం కొత్తపల్లి నేను రాయపోల్ ZPHS హైస్కూల్లో చదువుకున్నాను నా యొక్క పదవ తరగతి బ్యాచ్ 2011: 2012 బ్యాచ్ కి చెందిన నా యొక్క టెన్త్ మేమో గజ్వేల్ నుండి కొత్తపల్లికి బైక్ మీద తిరిగి వచ్చే సమయంలో ఆరేపల్లి నుండి కొత్తపల్లి మధ్యలో నా యొక్క పదవ తరగతి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బి ఆర్ గవాయి పై జరిగిన దాడిని రాజ్యాంగం పైన ప్రజాస్వామ్యం పైన జరిగిన దాడిగా భావిస్తూ నిందితున్ని వెంటనే శిక్షించాలి

పయాణించే సూర్యుడు అక్టోబర్ 16/ సంగారెడ్డి జిల్లా కలివెముల సుమిత్ర అడ్వకేట్ సెప్టెంబర్ 15వ తేదీ నాడు రాకేష్ కిషోర్ అనే అడ్వకేట్ వేసిన పిటిషన్ పై విచారణ జరుగుతున్న సందర్భంలో వారు వేసిన పిటిషన్ మధ్యప్రదేశ్లోని ఖజురహో దేవాలయంలోని ఒక విగ్రహం యొక్క తలలేదు అది విష్ణుమూర్తిగా భావిస్తూ తల అతికించమని కోరగా అది మా పరిధిలో లేదని అది పురావస్తు శాఖకు సంబంధించినది దీనిని మేము విచారించలేము అని చెప్పినప్పటికీ పదేపదే విసిగిస్తున్న సందర్భంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విశ్వగురువు ప్రధాని నరేంద్ర మోదీ గౌరవాన్ని దక్కించుకున్న నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు అభిరుచి మధు”

పయనించే సూర్యుడు అక్టోబర్ 16,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న ప్రధాని నరేంద్ర మోదీ నమస్కారానికి ప్రతి నమస్కారం చేసిన అభిరుచి మధు. మహానేతల కు దక్కని అవకాశం అభిరుచి మధు కు దక్కింది. జన్మ ,జన్మలకు దక్కని గౌరవం లభించింది. ప్రధాని మోదీ పర్యటన సూపర్ సక్సెస్. ప్రధాని చేతుల మీదుగా 13,430 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. …రాష్ట్ర అభివృద్ధి,ఉద్యోగ, వ్యాపారాల కు పెద్దపీట. రాయలసీమ రత్నాల సీమ అని,దేశంలో,రాష్ట్రంలో ఎందరో నేతలు పదవులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆదివాసి భూములు కబ్జా చేసిన వాళ్లపై చర్యలు తీసుకోండి కబ్జా భూములను నిర్వాసితులకు కొనుగోలు చేయొద్దు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 16 ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను ఆదివాసి పట్టా భూములను అక్రమంగా నాన్ ట్రైబల్స్ కబ్జా చేసి అనుభవించడమే కాకుండా ఆ భూములను ప్రభుత్వం సేకరించబోతున్న పోలవరం నిర్వాసితులకు ల్యాండ్ టు ల్యాండ్ సేకరించే భూముల్లో అమ్ముకోవటానికి అడ్డతీగల మండల ప్రాంతంలో కొంతమంది నాన్ ట్రైబల్స్ అమ్ముకోవటానికి కుట్రలు చేస్తున్నారని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Scroll to Top