PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రస్తుత పరిస్థితుల్లో శారీరక ద్రుడత్వాన్ని పెంచుకోవాలి .సిఐ సుబ్బారావు, యూవ భారత్ సభ్యులు కుమార్ యాదవ్

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 15 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మేర యువభారత్ సభ్యులు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్పల్లి సర్కిల్ ఇన్ స్పెక్టర్ సుబ్బారావు హాజరై గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ యువత క్రీడలతో శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలని అన్నారు. యువతను, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న మేరా యువభారత్ సభ్యులను అభినందిస్తున్నాం అన్నారు. అలాగే […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీశ్రీశ్రీ బాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల జాతర పోస్టర్ను ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే..

పయనించే సూర్యుడు తేదీ 15 అక్టోబర్ బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నందు త్వరలో జరగబోయే కేటీ దొడ్డి మండల పరిధిలోని పాగుంట వెంకటాపురం గ్రామంలో శ్రీశ్రీ బాగుంటా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జాతర పోస్టర్లను ఆహ్వానం పత్రికను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ముందుగా ఈవో గద్వాల నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిత్యాగం మరువలేనిది..

పయనించే సూర్యుడు తేదీ 15 అక్టోబర్ బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలో ర్యాలంపాడు కేంద్రంలో పెండింగ్ పనులను త్వరతరగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే జిల కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు పునరవాస కేంద్రంలో అన్ని సదుపాయాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబడుతున్నందున గ్రామ ప్రజలు ఇక్కడికి వచ్చి ఇల్లు నిర్మించి జీవితం కొనసాగించాలని ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్క ఇందిరమ్మ ఇళ్లలో అరులైన ప్రతి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పర్యటనను చారిత్రాత్మక విజయంగా నిలుపుతాం – నంద్యాలలో రాష్ట్ర మంత్రుల బృందం సమీక్ష

పయనించే సూర్యుడు అక్టోబర్ 15,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల జిల్లా, రాయలసీమ అభివృద్ధికి కేంద్ర బిందువైన ఉమ్మడి కర్నూలు జిల్లాలో అక్టోబర్ 16వ తేదీన జరగనున్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రుల ఉన్నత స్థాయి బృందం ఈరోజు నంద్యాలకు చేరుకుంది. ఈ చారిత్రాత్మక పర్యటనను విజయవంతం చేసే కార్యాచరణపై చర్చించేందుకు నంద్యాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రుల బృందం పార్టీ ముఖ్య నాయకులతో ఉన్నత స్థాయి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బయ్యారం మండలంలో లభ్ధిధారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

ఆపదలో ఉన్న పేదలందరిని ఆదుకోవాలనే సంకల్పంతో మన ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది -ఎమ్మెల్యే కోరం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా ప్రతి హామీ నెరవేర్చేందుకు ఇందిరమ్మ రాజ్యం కృషి చేస్తుంది… మహిళలకు ఉచిత బస్సు,ఉచిత విద్యుత్,500 గ్యాస్ సిలెండర్ ఇస్తున్నాం పయనించే సూర్యుడు అక్టోబర్ 14 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:42 మంది లబ్ధిదారులకుఎమ్మెల్యే చెక్కులు అందజేశారు వివిధ కారణాల చేత ధవాఖానాలో వైధ్యం చెయించుకున్న పేదలందరికి ఆసరాగా నిలువలనే సంకల్పంతో సి.ఎం.ఆర్.ఎఫ్ పెరిట ప్రజా

Scroll to Top