PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రహత్ నగర్ గ్రామంలో కృష్ణవేణి పాఠశాల బస్సు కింద పడి మూడేళ్ల బాలుడు మృతి

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లాలో భీమ్గల్ మున్సిపల్ పరిధిలో కృష్ణవేణి పాఠశాల ఉంది ఈ రోజు మంగళవారం రోజున ఉదయం సుమారు 08:00 గంటల సమయంలో భీమ్‌గల్ మండలంలోని రహత్‌నగర్ గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది.కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు చెందిన స్కూల్ బస్సు (నంబర్ TS03UB4394) డ్రైవర్ జి. మధు S/o రమేష్, భీమ్‌గల్, బస్సును నడుపుతూ రహత్‌నగర్ గ్రామానికి వచ్చాడు.ఆ సమయంలో మరణించిన బాలుడి తల్లి శిరీష […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డికి కృతజ్ఞతలు

ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డికి కృతజ్ఞతలు పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 14(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) తాడిపత్రి వ్యవసాయ మార్కెట్ యార్డు డైరెక్టర్ గా యాడికి మండల కేంద్రానికి చెందిన జూటూరు షహరాబాను ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం షహారా బాను మాట్లాడుతూ తాడిపత్రి వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా నన్ను ఎంపిక చేసిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి, మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డికి యాడికి మండల కూటమి నాయకులకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లక్ష్మీపూర్ సబ్ స్టేషన్‌లో మెంటెనెన్స్ – రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

పయనించే సూర్యుడు, అక్టోబర్ 14( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్ రేపు తేదీ 15-10-2025 రోజున 33/11 కేవీ లక్ష్మీపూర్ సబ్ స్టేషన్‌లో నిర్వహించే మెంటెనెన్స్ పనుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగనుంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ నిలిపివేయబడుతుంది. ఈ సమయంలో లక్ష్మీపూర్, అంకుశపూర్, పాపాయిపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. వినియోగదారులు ఈ అసౌకర్యాన్ని సహనంతో స్వీకరించి, సహకరించ గలరని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జర్నలిస్టుల సమస్యల పై ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు వినతి పత్రం అందజేసిన ఎన్.ఏ.ఆర్.ఎ ప్రెసిడెంట్ సురేంద్ర బాబు”

పయనించే సూర్యుడు అక్టోబర్ 14,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి పెద్దన్న జర్నలిస్ట్ సోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని వారి కష్టాలను దృష్టిలో పెట్టుకొని 28 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్ర బాబు ఆధ్వర్యంలో నర్సాపూర్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ని కలసి మా జర్నలిస్ట్ హక్కులను కాపాడాలని కోరుతూ నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఏ.ఆర్.ఏ) నాయకులు వినతిపత్రాన్ని అందచేసి సమస్యలపై చర్చించారు..ఈ సందర్భంగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ జర్నలిస్ట్ సోదరులకు నా తరఫున

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రధాని పర్యటనకు సుమారు 1800 మందితో ప్రతిష్ట బందోబస్తు

శ్రీశైల క్షేత్రం చుట్టూ పోలీసుల డేగ కన్నుతో నిఘా. ప్రధాని పర్యటించే ప్రాంతాలలో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ… అడిషనల్ ఎస్పీ స్థాయి నుండి ఎస్సై స్థాయి వరకు బందోబస్తు నిమిత్తం విచ్చేసిన పోలీస్ అధికారులు, లైజనింగ్ ఆఫీసర్స్ తో సమీక్ష సమావేశం నిర్వహణ.. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్‌ IPS ఈనెల 16వ తేదీన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్రమోదీ, నంద్యాల జిల్లా శ్రీశైలం నందు పర్యటించి శ్రీ భ్రమరాంబ

Scroll to Top