PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరం _

పయనించే సూర్యుడు జనవరి 5 ముమ్మడివరం ప్రతినిధి__ సీతానగరం మండలం కాటవరం గ్రామంలో కీర్తిశేషులు అల్లంరాజు వేంకటేశ్వరరావు దంపతుల దివ్య ఆశీస్సులతో శ్రీ విజయ ఆయుర్వేదిక్ & భాస్కర ఆయుర్వేదిక్ సంస్థల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఆదివారం ప్రముఖ సినీ నటుడు పుష్ప సురేష్ శర్మ ప్రారంభించారు ప్రముఖ ఆయుర్వేద కంపెనీల సహాయ సహాకారాలతో ఉచిత ఆయుర్వేద మందులతోబాటు షుగర్ బి.పి. బి. ఎమ్.డి టెస్ట్ లు నిర్వహించారు. ఈ శిబిరంలో పలుప్రాంతాల నుండి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా పట్టణంలో వీధి కుక్కల దాడులు

భైంసా పట్టణంలో కుక్కల దాడులు బాగా జరుగుతున్నాయి..చిన్న పెద్ద తేడా లేకుండా అందరిపై దాడి చేస్తున్నాయి…గణేష్ నగర్ నుండి 15 మంది ,మదీనా కాలోని నుండి ఒక చిన్నపిల్లవాడు.. చిన్నవారు,పెద్దవారు కుక్కలు కాటుకు హాస్పిటల్ కు వచ్చారు…బయటకు వెళ్లేటప్పుడు కుక్కల తో కొద్దిగా జాగ్రత్త …ఇప్పటికి 20 మంది వరకు కుక్క కాటుకు గురయ్యారు. దీనికి సంబంధించి వైద్యులు డాక్టర్ విజయానంద్ మాట్లాడుతూ అన్ని రకాల వ్యాక్సిన్లు గవర్నమెంట్ హాస్పిటల్ లో అందుబాటులో ఉన్నాయని కుక్కలు దాడి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ, ఏ ఎన్ ఎం మరియు ఆశా కార్యకర్తల సమావేశం

అధ్యక్షత వహించిన సర్పంచ్ సదర్ లాల్ పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 5: ఈ రోజు అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ అధ్యక్షతన అశ్వాపురం పంచాయతీ పరిధి లోని అంగన్వాడీ టీచర్స్, ఏ ఎన్ ఎం మరియు ఆశ వర్కర్ ల సాధారణ సమావేశం జరిగింది. అశ్వాపురం గ్రామపంచాయతీ లో వారి యొక్క సమస్యలు తెలుపమని కోరగా అంగన్వాడి స్కూల్స్ మరియు హెల్త్ సబ్ సెంటర్స్ కి సంబంధించి శిథిల వ్యవస్థలో ఉన్న భవనాలను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

త్యాగమూర్తుల త్యాగాలను గుర్తిస్తున్న కూటమి ప్రభుత్వం కంకటాల రాముo

ప్రయనించే సూర్యుడు జనవరి ఐదు ముమ్మిడివరం ప్రతినిధి] అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి గ్రామంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనటానికి విచ్చేసిన రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణ రాజు వారి ని రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆర్యవైశ్య కులదైవమైన వాసవి మాత జన్మస్థలమైన పెనుగొండను వాసవి పెనుగొండ గా మార్చడం అంతేకాకుండా రాష్ట్ర రాజధాని అమరావతిలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అంగన్వాడి కేంద్రంలో సామూహిక సీమంతాలు..

రుద్రూర్, జనవరి 5 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రుద్రూర్ మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్ 1,3,5 లో సోమవారం గర్భిణి బాలింతలకు సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రసన్న కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, వార్డు మెంబర్లు హాజరయ్యారు. అనంతరం సర్పంచ్ ఇందూర్ సునీత, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, వార్డు మెంబర్లకు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పద్మ,

Scroll to Top