PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పబ్బతి చిన్మయి మరిన్ని విజయాలు సాధించాలి మంత్రి ఎన్ఎండి ఫరూక్

పయనించే సూర్యుడు అక్టోబర్ 13 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న నంద్యాల జిల్లా,ఫెన్సింగ్ లో ఏషియన్ గేమ్స్ నందు సత్తా చాటిన పబ్బతి చిన్మయి శ్రేయ అంతర్జాతీయంగా మరిన్ని విజయాలు సాధించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఆకాంక్షించారు.సోమవారం పద్మావతి నగర్ లోని ప్రముఖ ఆర్యవైశ్య నాయకులు బిల్డర్ పబ్బతి వేణుగోపాల్ స్వగృహానికి మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, శప్ చైర్మన్ రవి నాయుడు, నంద్యాల టిడిపి జిల్లా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆ అక్రమ కట్టడాలను తక్షణమే కూల్చి వేయండి చింతూరు సెంటర్లో గల జూబ్లీ పార్క్- అటల్ శాఖ భూమిలోని అక్రమాలను తొలగించండి

ఐటిడిఏ ఏపీఓ కి వినతి. పయనించే సూర్యుడు రిపోర్టర్ జరిగినది చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 13 సోమవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఎర్రంపేటలో పాత పోస్ట్ ఆఫీస్ ముందు లైను యందు ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్తు నిర్మాణాన్ని తక్షణమే కూల్చివేయాలని అదేవిధంగా చింతూరు సెంటర్లోని అట్టివిశాఖకు సంబంధించిన జూబ్లీ పార్క్ గా పిలవబడే స్థలంలో సుమారు 50 కి పైగా నాన్ ట్రైబల్స్ స్థిర నివాసాలు అక్రమ కట్టడాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం దిశగా నంద్యాల కూటమి ప్రభుత్వం సన్నాహాల సమావేశం

పయనించే సూర్యుడు అక్టోబర్ 13,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి పెద్దన్న జీ ఎస్ టీ తగ్గింపుతో ప్రజల్లో ఆనందం ప్రధాని మోదీ రాకతో ఊపందుకోనున్న పారిశ్రామిక ప్రగతి ప్రధాని మోదీ బహిరంగ సభకు భారీగా జన సమీకరణ ఏర్పాట్లు జన సమీకరణకు” కూటమి” కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ సొంత కుటుంబాల్లోని కార్యక్రమంలా భావించి పనిచేయాలని పిలుపునిచ్చిన ప్రత్యేక పరిశీలకులు జిల్లాలో ప్రధాని పర్యటనకు జన సమీకరణ ఏర్పాట్ల పై నంద్యాల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కోటలో రాజ్యాంగం అమలు దినోత్సవం రాష్ట్ర మహాసభని జయప్రదం చేయండి

పయనించే సూర్యుడు అక్టోబర్ 13 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) ఈరోజు సూళ్లూరుపేటలో అంబేద్కర్ విగ్రహం దగ్గర మాల మహానాడు ఆధ్వర్యంలో రాజ్యాంగ అమలు దినోత్సవం రాష్ట్ర మహాసభలు కోట నందు జరుపుతున్నారు ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాలంటూ పోస్టర్ని విడుదల చేశారు ఈ కార్యక్రమం మాల మహానాడు సూళ్లూరుపేట మాలమహానాడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అశోక్ బాబు మరియు బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతుల సంక్షేమమే మా లక్ష్యం – వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కోడూరి భాస్కర్ గౌడ్

పయనించే సూర్యుడు, అక్టోబర్ 13( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్ తంగళ్ళపల్లి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో చైర్పర్సన్ కోడూరి భాస్కర్ గౌడ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, రైతుల కష్టానికి సరైన ప్రతిఫలం అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు మధ్యవర్తుల దోపిడీకి గురికాకుండా, తమ పంటకు న్యాయమైన ధర పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.రైతులు పండించిన

Scroll to Top