PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జాతీయ బీసీ సంక్షేమ సంఘం సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ ఎగుర్ల ప్రశాంత్ నియామకం

పయనించే సూర్యుడు, అక్టోబర్ 13( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గవ్వల భరత్ కుమార్ . ఆదేశాలమేరకు జాతీయ బీసీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షులుదండు వినోద్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎగుర్ల ప్రశాంత్ మాట్లాడుతూ దీనికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు గవ్వల భరత్ కుమార్ మరియు నాపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించినందుకు జాతీయ అధ్యక్షులు శ్రీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దౌల్తాబాద్ మండల కేంద్రంలో పలు గ్రామాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది

(పయనించే సూర్యుడు అక్టోబర్ 13 రాజేష్) ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి సూరంపల్లి లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్న అధికారులు,ప్రజాప్రతినిధులు,నాయకులు గ్రామ ప్రజలు అందరూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియం చేసుకోవాలని ఆర్ ఐ నాగరాజు, ఐకెపి ఎపిఎం మైపాల్ అన్నారు. సోమవారం దౌల్తాబాద్ మండల పరిధిలోని హైమద్ నగర్, ముబారస్ పూర్, సూరంపల్లి తదితర గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నూతన ఆగ్రోస్ 2 రైతు సేవ కేంద్రం ప్రారంభం

(పయనించే సూర్యుడు అక్టోబర్ 13 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆగ్రోస్ 2 రైతు సేవ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఏవో సాయికిరణ్ నాయకులు. ఈరోజు మండల కేంద్రంలో రైతుల మేలు కోసమే ఆగ్రోస్ 2 చూసేవా కేంద్రాన్ని ప్రారంభించమని ఏవో సాయికిరణ్. అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని దీపం పల్లి రోడ్ లో మజీద్ హుస్సేన్ నూతనంగా ఏర్పాటుచేసిన ఆగ్రోస్ 2 రైతు సేవ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటనను విజయవంతం చేద్దాం.

పయనించే సూర్యుడు అక్టోబర్ 13,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల జిల్లాలో ఈ నెల 16 వ తేదీ గురువారం భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటనను విజయవంతం చేద్దామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు. సోమవారం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ అష్టాదశ శక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగం రెండూ ఒకేచోట ఉంటూ

Scroll to Top