తెలంగాణ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీదే విజయం
ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార సమావేశం మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి నివాసం లో సమావేశం సోమాజిగూడ డివిజన్ ఇంచార్జిగా ఎమ్మెల్సి నవీన్ రెడ్డి పాల్గొన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సి లు,బీఆర్ఎస్ నాయకులు (పయనించే సూర్యుడు అక్టోబర్ 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) జూబ్లీహిల్స్ లో జరగనున్న ఉపఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దివంగత నేత మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత గారు ఘనవిజయం సాదిస్తారని ఎమ్మెల్సీ
పాఠశాల విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ
విఎన్ఆర్ విజ్ఞాన్ కాలేజ్ స్టూడెంట్ ఫోర్ మరియు ప్రగతి ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పంపిణీ ( పయనించే సూర్యుడు అక్టోబర్ 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలంలోని బూర్గుల ప్రాథమిక పాఠశాలలో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన స్టూడెంట్ ఫోర్స్ అనే సంస్థ వారు ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ 265, నోట్ పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టూడెంట్
యాడికి లో ఫ్రైడే, డ్రై డే కార్యక్రమం.
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 11(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) జిల్లా మలేరియా అధికారి ఓబుల్ ఆదేశాలు ప్రకారం తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు ఈరోజు యాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యాడికి మూడవ సచివాలయం నందు ఇంటి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వే తనకి చేయడం జరిగింది అలాగే వార్డు నందు ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించి తొట్లనందుగల లార్వాను తొలగించడం జరిగినది ఫ్రైడే గురించి వివరించింది ప్రతి శుక్రవారం
డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం పీసీసీ అబ్జర్వర్ గా నియమితులైన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
నేడు జనగాం లో పార్టీ శ్రేణులతో కలిసి సమావేశం కానున్న అబ్జర్వర్లు ( పయనించే సూర్యుడు అక్టోబర్ 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా, భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణలో అన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీలకు (డిసిసిలు) కొత్త అధ్యక్షులను నియమించుటకు అబ్జర్వర్ లను నియమించింది.అందులో భాగంగా జనగాం, మహబూబాబాద్ జిల్లాలకు అబ్జర్వర్ గా షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్




