PS Telugu News
Epaper

తెలంగాణ

తెలంగాణ

వారణాసి సూర్యనారాయణ మూర్తి వర్ధంతి సందర్భంగా నేతల నివాళులు

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 21 అమలాపురం,: భారతీయ జనతా పార్టీ విస్తరణకు విశేష సేవలు అందించిన బీజేపీ సీనియర్ నాయకులు వారణాసి సూర్యనారాయణ మూర్తి 34వ వర్ధంతిని బిజెపి శ్రేణులు కోనసీమ ముఖ్య పట్టణంలో శుక్రవారం నిర్వహించారు. స్థానిక యర్రమెల్లివారి వీధిలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు యర్రమెల్లి పాండురంగారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ కోనసీమ శాఖ పూర్వ అధ్యక్షులు యాళ్ల దొరబాబు […]

తెలంగాణ

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడిగా ఆకాష్ నాయక్

విద్యార్థి హక్కుల కోసం విస్తృతంగా పోరాటం కొనసాగిస్తా.ఆకాష్ నాయక్ ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ (ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు విజయవంతంగా ముగిశాయి.రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థి ప్రతినిధులు, నాయకులు పాల్గొని మహాసభలు విజయ వంతం చేశారు.మహాసభల సందర్భంగా నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా

తెలంగాణ

బాధిత కుటుంబానికి అండగా మోహనరావు పటేల్ ప్రజా ట్రస్ట్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో : సిరిపెల్లి గ్రామంలో ఇటీవల షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమైన విషయము తెలిసిందే. ఇంట్లో నివసిస్తున్న సాయవ్వ కుటుంబానికి కేవలం వేసుకున్న దుస్తులు మిగిలాయి.సంవత్సరానికి సరిపోయే వంట సామాగ్రి మొత్తం కాలిపోయింది.కొంత నగదు,ఇంటి కాగితాలు ఏమి మిగలకుండా మంటల్లో కాలి బుడిదైపోయింది.ఈ విషయాన్ని తెలుసుకున్న మోహన్ రావు పటేల్ * ఈరోజు సిర్పేలి గ్రామానికి వెళ్లి ఆ బాధిత కుటుంబానికి పరామర్శించి *నెల రోజులకు సరిపడే బియ్యము, అదేవిధంగా తన

తెలంగాణ

మంజూరైనవివిధ గ్రాంట్ల రాష్ట్రానికి తీసుకురాలేని బిజెపి ఎంపీలు, మంత్రులు రాజీనామా చేయాలి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ : . సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, ప్రజాపంథా. నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి…వి ప్రభాకర్. జిల్లా నాయకులు. బి. దేవా రాములు డిమాండ్… అధికారంలో రావడానికి బిజెపి సాధ్యం కానీ అమలు చేయలేని వాగ్దానాలను, వాట్సాప్ యూనివర్సిటీ లో విస్తృత ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదా నీ అంబానీ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని ఈ సందర్భంగా వి.

తెలంగాణ

హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యండి…మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కుంటాల మండలం ఓలా గ్రామంలో రేపు అనగా తేదీ 22-02-2026 ఆదివారం రోజున సాయంత్రం 4 గంటలకు ఓలా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హిందూ టైగర్ గోశామహల్ శాసన సభ్యులు టి రాజాసింగ్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు.. కావున ఈ కార్యక్రమానికి ముధోల్ నియోజక వర్గ హిందూబందువులు, ధర్మరక్షకులు, అబిమానులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం

Scroll to Top