PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అంగన్వాడి కేంద్రంలో సామూహిక సీమంతాలు..

రుద్రూర్, జనవరి 5 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రుద్రూర్ మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్ 1,3,5 లో సోమవారం గర్భిణి బాలింతలకు సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రసన్న కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, వార్డు మెంబర్లు హాజరయ్యారు. అనంతరం సర్పంచ్ ఇందూర్ సునీత, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, వార్డు మెంబర్లకు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పద్మ, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పన్నులతోనే పట్టణాభివృద్ధి–పన్నులు సకాలంలో చెల్లించాలి– – మున్సిపల్ రెవెన్యూ అధికారి వెంకటరెడ్డి-

పయనించే సూర్యుడు జనవరి 3,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న. నంద్యాల పట్టణ అభివృద్ధికి ప్రతి పౌరుడు పన్నులు సమయానికి చెల్లించి మున్సిపాలిటీకి సహకరించాలని మున్సిపల్ రెవెన్యూ అధికారి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు, నీటి కుళాయి పన్నులు సకాలంలో చెల్లించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.పట్టణంలో మొత్తం 50,038 అసెస్మెంట్లు ఉండగా, వాటికి రూ.35 కోట్ల 29 లక్షల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జోగుళాంబ గద్వాల్ పోలీస్ సైబర్ బాధితులకు ఊరట..

పయనించే సూర్యుడు తేదీ 4 జనవరి జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి బోయ కిష్టన్న. : 2.46 లక్షలు రికవరీ చేసిన గద్వాల్ పోలీసులు సత్వర చర్యతో నమ్మకం పెంచిన పోలీస్ యంత్రాంగం జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు జోగుళాంబ గద్వాల్ జిల్లాలో సైబర్ మోసాలకు గురైన బాధితులకు పోలీసులు అందించిన సత్వర సహాయం పెద్ద ఉపశమనంగా మారింది. కోర్టుల ఆదేశాలు, బ్యాంకింగ్ వ్యవస్థల సమన్వయంతో మొత్తం రూ.2.46 లక్షలు రికవరీ చేసి బాధితులకు రిఫండ్ చేయడం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హనుమాన్ – శివాలయం నిర్మాణానికి సహాయం

రూ.36,000 విరాళం అందించిన శ్రీ కృష్ణ ట్రేడర్స్ కంకంటి కృష్ణ ( పయనించే సూర్యుడు జనవరి 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) లక్ష్మీదేవుని పల్లి గ్రామంలోని హనుమాన్–శివాలయ దేవాలయ అభివృద్ధికి కొల్లూరు గ్రామానికి చెందిన శ్రీ కృష్ణ ట్రేడర్స్ యాజమాని కంకంటి కృష్ణ ఉదార హృదయంతో ముందుకు వచ్చారు. ఈరోజు దేవాలయానికి రూ.36,000/- (ముప్పై ఆరు వేల రూపాయలు) విరాళంగా అందజేయడం జరిగింది.ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం కావడానికి ఈ విరాళం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేజర్ల మండలంలో మంత్రి ఆనం పర్యటన

పయనించే సూర్యుడు జనవరి 3 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలంలోని పెరుమళ్ళపాడు గ్రామంలో ఆదివారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్ బుక్ పంపిణీ కార్యక్రమం జరుగును.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గం సీనియర్ టిడిపి నాయకులు, కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు . ఆర్డీవో పాల్గొంటారు.

Scroll to Top