PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పట్టపగలు వెలుగుతున్న వీధిలైట్లు పట్టించుకోని అధికారులు

పయనించే సూర్యుడు అక్టోబర్ 09 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండలంలో ఉన్నటువంటి 25 గ్రామపంచాయతీలో కొన్ని గ్రామపంచాయతీలో అంధకారంలో ఉంటే ఏన్కూర్ లచ్చగూడెం లింగన్నపేట గ్రామపంచాయతీలో వీటికి వ్యతిరేకంగా పట్టపగలు వీధిలైట్లు వెలుగుతున్నాయి వీటిని నియంత్రించే అధికారులు ఉన్నారా లేరా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో గ్రామస్తులు గ్రామపంచాయతీ కార్యదర్శి వారి సిబ్బంది అసలు గ్రామాల్లోనే విధులు నిర్వహిస్తున్నార లేదా ఎక్కడైనా వేరేచోట విధులు నిర్వహిస్తున్నారా అనేది అర్థం కాని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏజెన్సీ చట్టాలను అమలు చేయని అధికారులపై క్రిమినల్ కేసులు వెయ్యండి

ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆదివాసి సంక్షేమ పరిషత్ పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 9 గురువారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ మరియు ఆదివాసి విద్యార్థి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో వేలేరుపాడు లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో భారత రాజ్యాంగం ఆదివాసుల హక్కుల రక్షణ కోసం ప్రత్యేకంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

CHC చింతూరులో నిర్వహించిన ఆరోగ్య సంరక్షణ రంగంలో GST తగ్గింపుపై అవగాహన ర్యాలీ

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 9 అల్లూరి సీతరామరాజు జిల్లా చింతూరు మండలం లో ముఖ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు, మందులు మరియు వైద్య వస్తువులపై ఇటీవల వస్తువులు మరియు సేవల పన్ను (GST) తగ్గింపు గురించి అవగాహన కల్పించడoలో భాగంగా, చింతూరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) ఈరోజు వైద్య అధికారులు, సిబ్బంది, ఆశా కార్మికులు మరియు స్థానిక సమాజ సభ్యుల చురుకైన భాగస్వామ్యంతో అవగాహన ర్యాలీని నిర్వహించింది.GST

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు- పెసరాయి చాంద్ బాషా

పయనించే సూర్యుడు అక్టోబర్ 9,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల జిల్లా,శిరివెళ్ళ మండల కేంద్రంలో డేగలపేట ఒకటో వార్డులో ఐదవ నెంబర్ రేషన్ షాపు డీలర్ షేక్ జాని బాబు, సచివాలయం కార్యదర్శి ఉద్యోగి(మహిళా పోలీస్) ఎస్ షాహీన్ బి తో కలిసి జనసేన పార్టీ సీనియర్ నాయకులు పెసరాయి చాంద్ బాషా ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు పెసరాయి చాంద్ బాషా మాట్లాడుతూ కూటమి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మూల పోచారం ఆశ్రమ గిరిజన పాఠశాల దుస్థితి

పయనించే సూర్యుడు అక్టోబర్ 09 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ పేరుకే మెనూ పాటించని హెచ్ఎం మరియు వార్డెన్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం సమర్ధవంతంగా నిర్వహిస్తున్నటువంటి భోజనం మెనూ లో లోపాలు పిల్లలకు అందవలసిన కనీస సౌకర్యాలు అందించడం లేదు ఉదయం పెట్టవలసిన టిఫిన్ సక్రమంగా పెట్టడం లేదు బొండాలు టిఫిన్ పెట్ట లేదు, మధ్యాన్నం పెరుగు పెట్ట లేదు, పిల్లలు అయ్యో రామ అంటూ బ్రతుకు తున్నారు భోజనం విషయంలో నాసిరకం గా

Scroll to Top