PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎంబీబీఎస్ సిట్ సాధించిన నిరుపేద విద్యార్థినిలకు చేయూత…

పయనించే సూర్యుడు అక్టోబర్ 07 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఇటీవల దేశ వ్యాప్తంగా నిట్ పరీక్ష ఫలితాల్లో తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన గొడ్ల సంధ్యరాణి అదే విదంగా ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామానికి చెందిన మేడి నాగేశ్వరి అనే నిరుపేద విద్యార్థినిలు ఎంబీబీఎస్ సీటు సాధించారు,ఇంత వరకు బాగానే ఉన్నా ఎంబీబీఎస్ చెయ్యడానికి ఆ విద్యార్థినిలకు ఫీజ్ చెల్లించే పరిస్థితి లేకపోవడంతో అపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏన్కూర్ జడ్పీటీసీ జనరల్ స్థానం నుండి సిపిఎం పార్టీ అభ్యర్థిగా గుడ్ల వెంకటేశ్వరరావు

పయనించే సూర్యుడు అక్టోబర్ 8 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్ మండలం జడ్పిటిసి గా గుడ్ల వెంకటేశ్వరరావు పోటీ చేయించాలని సిపిఎం పార్టీ ప్రయత్నం చేస్తుంది. పొత్తులు లేకుంటే సిపిఎం ఒంటరిగా పోటీ చేయాలని పార్టీ నిర్ణయించడం జరిగింది. విద్యార్థి దశ నుంచి ఎస్ఎఫ్ఐ నాయకుడుగా, వామపక్ష భావాలు కలిగిన వ్యక్తి మండలంలో అన్ని గ్రామాలకు సుపరిచితుడు, మండల కార్యదర్శిగా, సీఐటీయూ మండల కార్యదర్శిగా, మెడికల్ అసోసియేషన్ మండల అధ్యక్షులుగా, ఆరికాయలపాడు ఉప

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆశా డే కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సైదులు

పయనించే సూర్యుడు అక్టోబర్ 7 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి : జిల్లా అడిషనల్ వైద్యాధికారి డాక్టర్ సైదులు సులానగర్ పి హెచ్ సి ని సందర్శించడం జరిగినది ఆషాడే కార్యక్రమంలో పాల్గొని ఆశా వర్కర్లకు పలు సూచనలు చేశారు వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి ఆశలకు అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగినది. టేకులపల్లి మండలంలో సీజనల్ వ్యాధుల పట్ల డెంగ్యూ జ్వరాలు తగ్గించడం గురించి, మలేరియా నిర్మూలనకు తగు సూచనలు చేయడం జరిగినది. ఈ ప్రోగ్రాంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారత స్వతంత్ర న్యాయవ్యవస్థపై దాడి,రాజ్యాంగం పై దాడినే

జస్టిస్ బి.ఆర్ గవాయి పై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి పెనుముప్పు దాడికి పాల్పడిన సనాతన మతోన్మాద వ్యక్తిపై దేశద్రోహం కేసు నమోదు చేసి,కఠినంగా శిక్షించాలి. బిజెపి పాలనలో సనాతన ధర్మ రక్షణ పేరుతో జరుగుతున్న మతోన్మాద దాడులను తిప్పికొడదాం { పయనించే సూర్యుడు} {అక్టోబర్ 8} మక్తల్ దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై ఒక సనాతన దుర్మార్గుడు రాకేష్ కిషోర్ కోర్టు హాలులో న్యాయవాదులందరూ చూస్తుండగానే దాడికి పూనుకున్న

Scroll to Top