PS Telugu News
Epaper

తెలంగాణ

తెలంగాణ

బూరుగడ్డ తండాలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీడీవో బన్సీలాల్ పాల్గొన్న సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని బూరుగడ్డ తండాలో ఇటీవల మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తవడంతో గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బూరుగడ్డ తండకు చెందిన మూడవత్ దిప్ల తనకు మొదటి విడత ఇందిరమ్మల్లో మంజూరు అయిందని దాంతో నిర్మాణం పూర్తి చేసుకుని గృహప్రవేశం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిజామాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ సరికొత్త బాట: మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉమారాణి

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ​నిజామాబాద్, నగర పాలక సంస్థలో సరికొత్త అధ్యాయం మొదలైంది. నిజామాబాద్ నగర మేయర్‌గా ఉమారాణి అత్యంత వైభవంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మరియు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన మేయర్, డిప్యూటీ మేయర్‌లకు శుభాకాంక్షలు తెలియజేశారు.​ఈ సందర్భంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మనసున్న మహారాజు మా కెపి అన్న

గుడి అభివృద్ధికి ₹11,000 విరాళం ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) లక్ష్మీదేవుని పల్లి గ్రామంలో జరుగుతున్న దేవాలయ అభివృద్ధి మరియు ప్రతిష్టాపన కార్యక్రమాలకు మద్దతుగా కేపీ గారు గుడికి ₹11,000 (పదకొండు వేల రూపాయలు) విరాళంగా అందజేశారు.ముస్లిం సమాజానికి చెందిన ఆయన, మత భేదాలు లేకుండా గ్రామ అభివృద్ధి మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహకరించడం నిజమైన సామరస్యానికి నిదర్శనమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.“మతాలు వేరు అయినా మనసు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతు సంబరాల్లో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

మాజీ జడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కేశంపేట మండల పరిధిలోనీ కాకునూర్ గ్రామంలో శ్రీ మహాలింగేశ్వర స్వామి సన్నిధిలో బండలాగుడు పోటీలను ప్రారంభించారు. బండ లాగుడు పోటీలొ అంతర్ రాష్ట్ర ఒంగోలు గీత్తలు మరియు నగర్ కర్నూల్. నంద్యాల వాసుల గీత్తలు పోటీలలొ పాల్గొన్నారు.మొత్తం ఎనిమిది జతలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో పాటు పాల్గొన్న కేశంపేట

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ తోనే నిరుపేదల కల సాకారం

ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నందిగామ,కొత్తూరు మండలం లో సుడిగాలి పర్యటన కొత్తూరు మండలంలో 9.92 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేదల కల సాకారం అవుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.నందిగామ, కొత్తూరు మండలంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలలో

Scroll to Top