PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దేవుళ్ళ గుడిలో దొంగల బీభత్సవం

కడియాల కుంట తండా లోని రెండు గుళ్లో హుండీలు చోరీ కడియాల కుంట తండా సేవాలాల్ మహారాజ్ మరియు బూరుగడ్డ తండా ఆంజనేయ స్వామి హుండీలు చోరీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తండా ప్రజలు ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని సేవాలాల్ మహారాజ్ గుడిలో మరియు బూరుగడ్డ తండా ఆంజనేయ స్వామి గుడిలో గత […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముఖ్యమంత్రికి ఆహ్వానం:తెలుగు మహా సభలకు రండి

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి చంద్రబాబు ను ఆహ్వానించిన కిమ్స్ చైర్మన్ చైతన్య రాజు అమలాపురంలో ఫిబ్రవరి 28, మార్చి 1న జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కిమ్స్ చైర్మన్ చైతన్య రాజు కోరారు.అమలాపురం కిమ్స్ (KIMS) వైద్య కళాశాల ప్రాంగణంలో భారీగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నట్లు చైతన్ రాజు ముఖ్యమంత్రికి వివరించారు. శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసి ఆయన మహాసభల ఆహ్వాన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రామ వికాస్ ఆధ్వర్యంలో గో పూజ & భూమి సుపోషణ మహోత్సవం

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా,, బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఖండ జి.వేమవరం గ్రామంలో ఈ రోజు ఉదయం గో పూజ & భూమి సుపోషణ మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా చంద్రాబట్ల రామకృష్ణ శర్మ గణపతి పూజ, గో పూజ అనంతరం భూమి సుపోషణ (మృత్తికా పీఠ ఆరాధన) నిర్వహించారు.స్థానికి రైతులు వారి వారి వ్యవసాయ క్షేత్రం నుండి సేకరించి తీసుకువచ్చిన మృత్తికతో ధర్మ ప్రచారకులు బొంతు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇల్లందుఎమ్మెల్యే కోరం కనకయ్య ను మర్యాద పూర్వకంగా కలిసిన డి స్ పి వెంకన్న బాబు

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 20(పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు :డిఎస్పి గా నియమితులైన వెంకన్న బాబు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు కోరం కనకయ్యకు పుష్పగుఛ్ఛం అందచేసి మర్యాద పూర్వకంగా కలిసారు.అనంతరం ఇరువురు ఇల్లందు ప్రాంత శాంతిభధ్రతలు పై చర్చించారు.ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రశంసలు_ఎమ్మెల్యే కోరం కనకయ్య డిఎస్పి వెంకన్న బాబు ని ప్రశంసిస్తూ, “వెంకన్న బాబు ఇల్లందు డిఎస్పి గా నియమితులైనందుకు మేము సంతోషిస్తున్నాము. ఇల్లందు ప్రాంత పరిధిలో శాంతిభద్రతలను కాపాడడంలో ముందు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పేదింటి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్ళు- బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గంలో పేదవారి ఆత్మగౌరవ ప్రతీకగా ఇందిరమ్మ ఇండ్లు నిలుస్తున్నాయని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు.ఈరోజు శుక్రవారం రోజున ఆయన బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమాలలో పాల్గొని ప్రారంభించారు.ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో సాట్ల నడ్పి రాజు గారి ఇందిరమ్మ గృహప్రవేశంలో పాల్గొని వారికి ముఖ్యమంత్రి చిత్రపటాన్ని బహుకరించారు.వేల్పూర్ మండలం లక్కోర

Scroll to Top