PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

“కేపీ బాయ్” నువ్వు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి..

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జర్నలిస్టుల శ్రేయస్సు కోసం కృషి చేయాలని సూచన.. “జర్నలిస్టు కేపీ”నీ శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే.. ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) జర్నలిస్టుల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ జర్నలిస్టు కేపీని కోరారు. షాద్ నగర్ సీనియర్ జర్నలిస్ట్ ఎండి ఖాజాపాషా (కేపీ) తెలంగాణ వర్కింగ్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అయ్యప్ప స్వామిని దర్శించుకున్న రమే ఇండస్ట్రీ అధినేత బండ్ల రాజశేఖర్ రెడ్డి..

పయనించే సూర్యుడు తేదీ 30 సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. గద్వాల నియోజకవర్గంలో పాత హౌసింగ్ బోర్డ్ లోని అయ్యప్ప స్వామిని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమ్య ఇండస్ట్రీ అధినేత బంగ్లా రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులతో జిల్లా కేంద్రంలోని పాత హౌసింగ్ బోర్డులో గల అయ్యప్ప స్వామి ని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమే ఇండస్ట్రీ అధినేత బంగ్లా రాజశేఖర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిన్న రాత్రి జరిగిన పానీ పూరి బండి పై దాడి కేసు విచారణ వేగవంతం..

పయనించే సూర్యుడు తేదీ 30 సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న గద్వాల జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో వరుస దాడులు పోలీసులు బలంగా కేసు చేస్తున్న యువతలో రాణి మార్పు ఇకపై దాడులు ఇలాగే కొనసాగితే ఇంకా కఠినంగా కేసులు చేసే యోజనాలలో పోలీసులు గద్వాల నిన్న రాత్రి తప్ప తాగి పానీపూరి బండి దోషం చేసిన యజమానిపై దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు విచారణ వేగవంతం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు

(సూర్యుడు 29 సెప్టెంబర్ రాజేష్) దౌల్తాబాద్ మండల కేంద్రంలో దుర్గ భవాని ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 7 రోజు చాముండేశ్వరి అవతారంలో కొలువుదీరిన దుర్గ భవాని మాత పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ దుర్గమ్మ ఆశీస్సులు పొంది పాడిపంటలతో అభివృద్ధి చెందాలని వారు పేర్కొన్నారు. ప్రతి ఇంట సుఖ సంతోషాలతో సుఖంగా ఉండాలని ఆరోగ్యం వెళ్లి విరియాలని ఆరోగ్యం మరియు ఆశ్చర్యంతో గ్రామం చక్కగా వర్ధిల్లాలని వారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు

{ పయనించే సూర్యుడు} {సెప్టెంబర్ 30} మక్తల్ నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన లాలు ఆదివారం భార్యతో గొడవపడి మక్తల్ రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకుంటానని తన మేనమామకు వీడియో కాల్ చేశాడు. వెంటనే స్పందించిన ఆయన డయల్ 100 కు సమాచారం ఇవ్వగా ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి ఆదేశాల మేరకు కానిస్టేబుల్ నరేష్, శ్రీహరి లు ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి అతని మొబైల్ ట్రేస్ చేసి పట్టుకొని స్టేషన్ కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం

Scroll to Top