తెలంగాణ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న రామ్దేవ్ రావు హాస్పిటల్ ఆధ్వర్యంలో సన్మాన విందు కార్యక్రమం
పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 20 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి గ్రామీణ ఆరోగ్యం మరియు వైద్య సేవా దాతృత్వం విభాగంలో తెలంగాణ గవర్నర్ విశిష్టత పురస్కారం 2025ను అందుకున్న గర్వకారణమైన సందర్భంగా రామ్దేవ్ రావు హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం నర్సింగ్ కళాశాల మైదానం లో నిర్వహించిన సన్మాన విందు కార్యక్రమానికి డా. ఎన్. యోబు ఆహ్వానం మేరకు హాజరై శాలువుతో సత్కరించి పూల మొక్కను అందించి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర […]




