PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలంగాణ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న రామ్‌దేవ్ రావు హాస్పిటల్ ఆధ్వర్యంలో సన్మాన విందు కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 20 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి గ్రామీణ ఆరోగ్యం మరియు వైద్య సేవా దాతృత్వం విభాగంలో తెలంగాణ గవర్నర్ విశిష్టత పురస్కారం 2025ను అందుకున్న గర్వకారణమైన సందర్భంగా రామ్‌దేవ్ రావు హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం నర్సింగ్ కళాశాల మైదానం లో నిర్వహించిన సన్మాన విందు కార్యక్రమానికి డా. ఎన్. యోబు ఆహ్వానం మేరకు హాజరై శాలువుతో సత్కరించి పూల మొక్కను అందించి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముమ్మిడివరంలో మనికీ బాత్ పోస్టర్ విడుదల

పయనించు సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండల కేంద్రం లో టౌన్ ఇంచార్జ్ ఇళ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో బిజెపి జిల్లా మండల పరాధికారులతో కలిసి పోస్టర్స్, బ్రోచర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆకాంక్ష మేరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్యాచరణ చేసిన మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజలందరికీ ముఖ్యంగా విద్యార్థులు,యువతకు చేరువయ్యేలా ప్రతీ ఒక్కరూ కృషి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సివిల్ సప్లైస్ బోర్డు డైరెక్టర్ గోదాముల తనిఖీ

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఏపీ సివిల్ సప్లైస్ బోర్డు డైరెక్టర్ యెనిమిరెడ్డి మాలకొండయ్య డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండల పరిధిలోని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గోదాములను అధికారికంగా సందర్శించి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్( పిడిఎస్) కింద పంపిణీ అయ్యే నిత్యావసర సరుకుల నిల్వ మరియు పంపిణీ విధానాన్ని సమీక్షించారు.తనిఖీ సందర్భంగా డైరెక్టర్ స్టాక్ రిజిస్టర్లు, బియ్యం మరియు ఇతర నిత్యావసర సరుకుల నాణ్యత,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీమ్గల్ అభివృద్ధికి బీఆర్ఎస్ కట్టుబడి ఉంది

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టికె గంగాధర్ బాల్కొండ నియావర్గం లో భీంగల్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పును శిరసావహిస్తాం గత మా ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలతో భీమ్‌గల్ పట్టణాభివృద్ధి పెండింగ్ లో ఉన్న ఆసుపత్రి, మార్కెట్ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలి,మూతపడిన భీమ్‌గల్ బస్ డిపోను తిరిగి ప్రారంభించాలివిజయం వచ్చినా, అపజయం వచ్చినా బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి పోరాడుతుందిమాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్ గల్ మున్సిపాలిటీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే”పోలీసుల’ పల్లె నిద్ర”

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా.బి. ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు,అమలాపురం డీఎస్పీ టి ఎస్ ఆర్ కె ప్రసాద్, ముమ్మిడివరం మోహన్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి కాట్రేని కోన మండలం గచ్చకాయల పొర గ్రామంలో “పల్లె నిద్ర” కార్యక్రమాన్ని నిర్వహించారు గురువారం రాత్రి ఆయన పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను ప్రత్యక్షంగా

Scroll to Top