PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్నాల్గు లక్షల విలువైన ఐదు బైకులుస్వాధీనం.

డిఎస్పీ ఎన్.లింగయ్య. //పయనించే సూర్యుడు// సెప్టెంబర్26// మక్తల్ మక్తల్. అంతరాష్ట్ర ముగ్గురు దొంగల ముఠాను అరెస్టు చేసి వారి నుంచి నాలుగు లక్షల విలువైన ఐదు షైన్ బైకులను స్వాధీనం చేసుకున్నట్టుగా నారాయణపేట డిఎస్పి లింగయ్య తెలిపారు.శుక్రవారం మక్తల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ ఎన్ లింగయ్య మాట్లాడుతూ పట్టణానికి చెందిన రెహమాన్ అనే వ్యక్తి ఇటివల ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారని ఇచ్చిన ఫిర్యాదు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలంగాణ ధీరవనిత చాకలి ఐలమ్మ

కొందుర్గ్ మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ చాకలి ఐలమ్మ జయంతి వేడుకలో పాల్గొన్న కొందుర్గ్ మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) తెలంగాణ ధీరవనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు కొందుర్గ్ మండల కేంద్రం బస్టాండ్ లో జరిగిన జయంతి వేడుకలో పాల్గొని వారి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన కొందుర్గ్ మండల మాజీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా వేడుకలు..

పయనించే సూర్యుడు తేదీ 27 సెప్టెంబర్ శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. గద్వాల జిల్లా కేంద్రంలోని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ నేడు చాకలి ఐలమ్మ జయంతి దినోత్సవం సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం పెట్టి చాకిరి ఎముక్తి కోసం పోరాడి తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్కందమాత దేవి అలంకారంలో దర్శనం పట్టు వస్త్రాలు సమర్పించిన..

పయనించే సూర్యుడు తేదీ 27 సెప్టెంబర్ శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్చార్జి. బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ లోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవి అలంకారంలో దర్శనం ఇచ్చిన జోగులాంబ అమ్మవారికి జెడ్పి మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి సరిత అమ్మ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఐదవ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ శ్రీ శ్రీ జమ్ములమ్మ అమ్మవారి పాదాలను తాకిన కృష్ణమ్మ..

పయనించే సూర్యుడు తేదీ 27 సెప్టెంబర్ శనివారం. జోగులాంబ గద్వాల నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లా జూరాల డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో శ్రీ జమ్మలమ్మ అమ్మవారి పుట్టినిల్లు అయినటువంటి గుర్రం గడ్డలో శ్రీ జములమ్మ అమ్మవారి గుడిలోనూ నీళ్లు పాదాలను తాకినవి అలాగని జూరాల డ్యాం గేట్లను ఎక్కువ ఎత్తివేయడంతో గుర్రం గడ్డ గ్రామస్తులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని గ్రామ ప్రజల ఆరోపిస్తున్నారు

Scroll to Top