వరి మొక్కజొన్న రబీ పంటలపై రైతులకు అవగాహనసదస్సు
పయనించె సూర్యుడు ఫిబ్రవరి 19(పొనకంటి ఉపేందర్ రావు )టేకులపల్లి : ముత్యాలంపాడు రైతు వేదిక లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రింత్వ వారి కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం (CIPMC) హైదరాబాద్ ఆధ్వర్యంలో రైతుల కు వరి, మొక్కజొన్న మరియు ఇతర రబీ పంటల లో సమగ్ర సస్య రక్షణ పైన మానవ వనరుల శిక్షణ (HRD) కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో 100 మంది వరకు రైతులు, పురుగుమందుల […]




