PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వరి మొక్కజొన్న రబీ పంటలపై రైతులకు అవగాహనసదస్సు

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 19(పొనకంటి ఉపేందర్ రావు )టేకులపల్లి : ముత్యాలంపాడు రైతు వేదిక లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రింత్వ వారి కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం (CIPMC) హైదరాబాద్ ఆధ్వర్యంలో రైతుల కు వరి, మొక్కజొన్న మరియు ఇతర రబీ పంటల లో సమగ్ర సస్య రక్షణ పైన మానవ వనరుల శిక్షణ (HRD) కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో 100 మంది వరకు రైతులు, పురుగుమందుల […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లా స్థాయి రహదారుల భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం.

ప్రమాదాల నివారణకు పటిష్ట కార్యాచరణ – మాదకద్రవ్యాల అరికట్టుకు కట్టుదిట్ట చర్యలు- జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పయనించె సూర్యుడు ఫిబ్రవరి 19(పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాది కొత్తగూడెం :జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా స్థాయి రహదారుల భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీసీ జనసేన ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు.

( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) మరాఠా వీరశిఖామణి, హిందూ స్వరాజ్య స్థాపకుడు అయిన శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని షాద్‌నగర్ పట్టణంలో బీసీ జనసేన ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ వేడుకలలో జాతీయ బీసీ జనసేన అధ్యక్షులు కత్తి చంద్రశేఖరప్ప, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు కాటం భాగ్యలక్ష్మి గౌడ్, నియోజకవర్గ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వెటర్నరీ వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

రైతులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని కోరిన ఎమ్మెల్యే ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) షాద్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో షాద్ నగర్ నియోజక వర్గంలో పని చేస్తున్న వెటర్నరీ వైద్యులతో షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…షాద్ నగర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇటుక బట్టి కార్మికుల మరియు వారి పిల్లల కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరం

ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు (పయనించే సూర్యుడు ఫిబ్రవరి 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఫరూక్నగర్ మండలం బూర్గుల గ్రామపంచాయతీ పరిధిలోని ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పాత బూర్గుల గ్రామపంచాయతీ పరిధిలోని ఇటుక బట్టీ కార్మికులు మరియు వారి పిల్లల కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో బూర్గుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. రాఘవేంద్ర మరియు డాక్టర్ జయప్రకాశ్ పాల్గొని వైద్య

Scroll to Top