PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బతుకమ్మ పండుగలో అటుకుల బతుకమ్మ

పయనించే సూర్యుడు గాంధారి 22/09/25 గాంధారి ఆర్యవైశ్య సంఘం లో నిర్వహించారుఆశ్వయుజ శుద్ధపాడ్యమి ఇవాళ అటుకుల బతుకమ్మగా గౌరమ్మనుకొలుస్తారుసప్పిడిపప్పుబెల్లంఅటుకులతోనైవేద్యంతయారుచేసిఅమ్మవారికిసమర్పిస్తారుదేవీశరన్నవరాత్రులుకూడానేటినుంచేప్రారంభమవుతాయిరెండో రోజు అటుకులబతుకమ్మగాఅమ్మావారినిపూజిస్తారుఆగౌరమ్మకుఇష్టమైన అటుకులతోనైవేద్యంతయారుచేస్తారు తంగేడుగునుగుబంతితామరవివిదరకాల గడ్డిపూలతోబతుకమ్మనుభక్తిశ్రద్ధలతోపేరుస్తారు కోలాటాలకోలాహలం విశాలమైన ప్రదేశంలోతొలుతవెంపలిచెట్టును నాటిదానిపైపసుపుకుంకుమనుచల్లుతారు అనంతరంబతుకమ్మలనుఆచెట్టుచుట్టూ ఉంచుతారుచిన్నాపెద్దతేడాలేకుండాఒకరిచేయిఒకరుపట్టుకొనికోలాటాలుచేస్తారుమరికొందరుచేతిలోరెండుకర్రలనుపట్టుకొనికోలాటంచేస్తారుబతుకమ్మబతుకమ్మఊయ్యాలోబంగారుబతుకమ్మఉయ్యాలోఒక్కేసిపువ్వేసిచందమామఒక్కజాములాయేచందమామపసుపులపుట్టిందిగౌరమ్మాపసువులపెరిగిందిగౌరమ్మాఅంటూచప్పట్లతోకష్టసుఖాలనుతెలియజేసేజానపదపాటలుపాడుతారుబంధాలుబంధుత్వాలపైనాపాటలుపాడుతారుపిల్లాపెద్దాకలిసిఐక్యతా సోదరభావంప్రేమానురాగాలతోజరుపుకుంటారుఈక్రమంలోవరుసైనవాళ్లుకాసేపుఆటలాడుకుంటారుఅనంతరంఆగౌరమ్మను గంగమ్మఒడికిచేరుస్తారుఆతర్వాతఅటుకులతోతయారుచేసిననైవేద్యాన్నిఒకరికొకరుపంచుకుంటారూసందడిగా తెలంగాణలోగిళ్లుఅచ్చమైన పల్లెసంస్కృతికిఅద్దం పట్టేమట్టిమనుషులపండుగబతుకమ్మఆడబిడ్డలతోతెలంగాణలోగిళ్లుకళకళలాడుతున్నాయిపల్లెలుపట్టణాల్లోపండుగసందడినెలకొందిపిండివంటలఘుమఘుమలుపుట్టినింట్లోఆడబిడ్డల చిరునవ్వులుబంధుమిత్రులకోలాహలంపిల్లపాపలతోఇళ్లుకళకళలాడుతున్నాయిఓపక్కన పెద్దలు బతుకమ్మఆడుకుంటుంటేమరోపక్కనపిల్లలు కేరింతలుకొడుతుంటారుతొమ్మిదిరోజులపాటుపిల్లాపెద్దాతేడాలేకుండాఆనందోత్సాహాలనడుమబతుకమ్మసంబురాలనుజరుపుకుంటున్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కర్లపాలెం మండలం తెలుగు యువత అధ్యక్షుడు( ఆట్ల బాల శంకర్ రెడ్డి )

తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించిన బాపట్ల ఎమ్మెల్యే వేగేసి నరేంద్ర వర్మ రాజు. బాపట్ల ఎమ్మెల్యే వేగేసినా నరేంద్ర వర్మ రాజు.. పయనించే సూర్యుడు బాపట్ల సెప్టెంబర్ 22 :- రిపోర్టర్ (కే శివకృష్ణ ) కర్లపాలెం మండల తెలుగు యువత(యూత్) అధ్యక్షులుగా ఆట్ల బాల శంకర్ రెడ్డిని నియమించినందుకు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది కర్లపాలెం మండల యూత్ అధ్యక్షులుగా ఆట్ల బాలశంకర్ రెడ్డి నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రామపంచాయతీని ముట్టడించిన దివ్యాంగులు..

రుద్రూర్, సెప్టెంబర్ 22 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : దివ్యాంగులకు చేయూత పింఛన్ లు పెంచాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల పోరాట సమితి (విహెచ్పిఎస్) జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్య వంశీ ఆధ్వర్యంలో సోమవారం దివ్యాంగులు గ్రామపంచాయతీని ముట్టడించారు. సీఎం డౌన్ డౌన్.. పీఎం డౌన్ డౌన్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సుజాత సూర్య వంశీ మాట్లాడుతూ.. దివ్యాంగుల పింఛన్లు పెంచని యెడల రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కూనవరం పంచాయతీ నిధులు దుర్వినియోగం అవినీతిపై విచారణకు సిద్ధమైన అధికారులు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం

ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను. పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇన్చార్జ్ సెప్టెంబర్ 22 సోమవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను కూనవరం మేజర్ పంచాయతీకి సంబంధించిన నిధులు దుర్వినియోగం, అవినీతికి సంబంధించిన ఆరోపణపై స్పందిస్తూ పత్రికా మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు తన స్పందనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూనవరం మండలం, కూనవరం మేజర్ పంచాయతీకి సంబంధించి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సావిత్రిబాయి పూలే 62 వ ట్యూషన్ సెంటర్ ప్రారంభం

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 21 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) వేమనవి జ్ఞాన కేంద్రం మరియు విశ్వ మానవ సంక్షేమ సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న సావిత్రిబాయి పూలే 62 వ ట్యూషన్ సెంటర్ ను ఈరోజు శ్రీధనమల్లి గ్రామంలో విశ్వమానవ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు మస్తాన్ రావు ప్రారంభించారు.ఈ సంధర్బంగా మస్తాన్ రావు మాట్లాడుతూ సమాజంలో ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను,సహాయగుణం,కుల,మతాలకతీతంగా అందరితో కలిసిమెలసి స్నేహపూర్వకంగా మెలగాలని,ఆత్మస్థైర్యం తో జీవించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్

Scroll to Top