PS Telugu News
Epaper

తెలంగాణ

తెలంగాణ

ముందస్తు బతుకమ్మ సంబరాలు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 21 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా.( రిపోర్టర్ జిన్నా అశోక్ ) మండలల్లోని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలల్లో శనివారం ముందస్తు బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. పెద్ద శంకరంపేట కేంద్రంలోని మంథని స్కూల్, శ్రీ సాయి చైతన్య, సంస్కార్ డాన్ బాస్కో తో పాటు వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ సాంప్రదాయ పండుగ ఆయన బతుకమ్మ ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థినులు, అధ్యాపకులు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రిపోర్టర్ మల్లికార్జున్ కు పరమార్శ

పరమార్శించిన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మల్లికార్జున్ కు పరమార్శ ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ cmytv రిపోర్టర్ మల్లికార్జున్ ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురై షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సి నవీన్ రెడ్డి రిపోర్టర్ మల్లికార్జున్ ను పట్టణ స్థానిక నాయకులతో కలిసి ఆసుపత్రిలో పరమార్శించారు.ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏర్గట్ల మండల పరిధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వస్తి నారిశక్తి పరి పవర్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న డీఎంహెచ్వో డి ఎం హెచ్ ఓ రాజశ్రీతెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఎరుగట్ల మండలంలో

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వస్తినారి శక్తి పరివార్ అభియాన్ ఈ కార్యక్రమం ఏరుగట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు శనివారం రోజున ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా నిజాంబాద్ నుండి డాక్టర్లు రావడం జరిగింది డి ఎం హెచ్ ఓ రాజశ్రీ మేడం ఆదేశాలనుసారం 9 మంది డాక్టర్లు స్పెషలిస్టులు గైనకాలజిస్ట్ ఆప్తమాలజిస్ట్ జనరల్ సర్జరీ జనరల్ మెడిసి న్ డెర్మటాలజీ పీడియాట్రిక్స్ సైకియాట్రిస్ట్ డెంటల్ ఈ ఈ ఎన్ టి స్పెషలిస్ట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రిపోర్టర్ మల్లికార్జున్ ను పరామర్శించిన టిడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టులు..

షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మల్లికార్జున్ ను పరామర్శ ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ లో ఇటీవల ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆసుపత్రి పర్యటనలో ప్రమాదవశాత్తు గాయపడి షాద్ నగర్ కమ్యూనిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిపోర్టర్ మల్లికార్జున్ జర్నలిస్టులు ఎండి ఖాజా పాషా (కేపీ), టిడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు రాఘవేందర్, కస్తూరి రంగనాథ్, నరసింహారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ కేపీ ప్రస్తుత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చెయ్యాలి

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పదవి విరమణ ప్రయోజనాలు కల్పించాలి పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 20 ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలపై విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందిఈ సమావేశంలో రంపచోడవరం డివిజన్ లో ఉన్న 17 పి హెచ్ సి ల అన్ని కేడర్ ల సిబ్బంది

Scroll to Top