PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మ్యాగ్నెట్ స్కూల్లో కల్మినేషన్ మరియు డిబేట్ ప్రోగ్రాం విజయవంతం

పాల్గొన్న షాద్నగర్ మరియు నారాయణపేట విద్యార్థులు భారీగా పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్నగర్ పట్టణంలోని మ్యాగ్నెట్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని వెలికి తీయడానికి కార్యక్రమాన్ని ( కల్మినేషన్ 1 ) నా ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం విద్యకు సంబంధించిన అంశాలపై నారాయణపేట మరియు షాద్నగర్ చెందిన విద్యార్థులకు మధ్య డిబేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మ్యాగ్నెట్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలి కరస్పాండెంట్ వాజిద్ భాష ఆటపాటలతో అల్లరించిన విద్యార్థులు ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోనీ మ్యాగ్నెట్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ కరస్పాండెంట్ వాజిద్ పాషా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. విద్యార్థినిలు మరియు ఉపాధ్యాయునిలు రంగురంగు పువ్వులతో బతుకమ్మలను తయారు చేశారు. అనంతరం బతుకమ్మ ఆటపాటలతో విద్యార్థులు అల్లరించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ వాజిద్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రుద్రూర్ బస్టాండ్ లో స్వచ్ఛభారత్ సేవ పక్వాడ్ కార్యక్రమం…

రుద్రూర్, సెప్టెంబర్ 20 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా శనివారం రుద్రూర్ బస్టాండ్ ప్రాంగణంలో స్వచ్ఛభారత్ సేవ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ ఆధ్వర్యంలో బస్టాండ్ పరిసర ప్రాంతాలు శుభ్రం చేసి, రుద్రూర్ చౌరస్తాలోని చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం చుట్టూ చెత్తను తొలగించి శుభ్రపరచడం జరిగిందాన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్వస్తి నారి సశక్తి పరివార్ అభియాన్

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 20 చింతూరు మండలం ఏరియా ప్రాథమిక ఆరోగ్య వైద్యశాలలో సూపెరెంట్ డాక్టర్ పి . కోటిరెడ్డి పుల్లయ్య ఆధ్వర్యంలో స్వస్తి నారి స శక్తి పరివార్ అభియాన్ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి మరియుసబ్ కలెక్టర్ ఇందులో భాగంగా చింతూరు ఏరియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య శిబిరం నిర్వహించి మహిళలు గర్భిణు తో బాలింతలకు వైద్య పరీక్షలు చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాయలచెరువు లో ఎరువుల దుకాణాలలో విజిలెన్స్ అధికారులు తనిఖీ

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 శర్మాస్ వలి మండల రిపోర్టు యాడికి రాయలచెరువులోని పలు ఎరువుల దుకాణాలను విజిలెన్స్ మరియు వ్యవసాయ అధికారులు తనిఖీలు చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో భాగంగా న్యూ లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్, భాస్కర ఫర్టిలైజర్స్ దుకాణాలలో ఎరువులను వాటి రికార్డులను పరిశీలించడం జరిగినది.న్యూ లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ దుకాణంలో రికార్డులు సరిగా లేని రూ.1,85,000 ఎరువులకు అమ్మకపు నిలిపివేత ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. యూరియా కృత్రిమ కొరత

Scroll to Top