PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాపట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర

పయనించే సూర్యుడు బాపట్ల సెప్టెంబర్ 21:- రిపోర్టర్ (కే శివకృష్ణ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం బాపట్ల రైలు పేట మూడో వార్డు నందు పారిశుద్ధ్య కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలోఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, జెసి గంగాధర్ గౌడ్,, బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు జిల్లా జెసి గంగాధర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, జనసేన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాడికి లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 20(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికిలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తహసిల్దార్ కార్యాలయం ఎదుట, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణము నందు టి.డి.పి.నాయకులతో కలిసి మండల అధికారులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తహ సీల్దార్ ప్రతాప్ రెడ్డి, ఈఓఆర్డి శశికళ, జడ్పీ హైస్కూల్ హెచ్ సీతారాం, టిడిపి మండల కన్వీనర్ రుద్రమ నాయుడు, టౌన్ ప్రెసిడెంట్ వెలిగండ్ల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నాయుడుపే లోని జడ్పీ హైస్కూల్లో నందు హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన సదస్సును నాయుడుపేట లోని ” జెడ్.పి.పి.హైస్కూల్” నందు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమములో భాగముగా ప్రాజెక్ట్ మేనేజర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దేవి శరన్నవరాత్రుల మహోత్సవాలకు భక్తుల అందరికీ ఆహ్వానం::: దేవస్థానం ఈవో

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) : దక్షిణాది ప్రసిద్ధిగాంచిన, కాళంగి నది తీరాన వెలసిన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు ఈనెల సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 02 తేదీ వరకు జరుగుతున్న శరన్నవరాత్రుల మహోత్సవము అత్యంత వైభవంగా జరుగుతుందని, ఈ 11 రోజులు శ్రీ చెంగాళమ్మ అమ్మవారు భక్తులకు 11 రకాల అలంకారముతో దర్శనమిస్తుందని ఆలయ ఈవో తెలియజేశారు.ప్రతి పౌర్ణమి రోజున అమ్మవారి చండీయాగము మరియు ప్రతిరోజు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చతుర్వేద టాలెంట్ స్కూల్లో సాంప్రదాయ బతుకమ్మ ఉత్సవాలు

( సూర్యుడు సెప్టెంబర్ 20 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలంసూరంపల్లి గ్రామంలో చతుర్విధ టాలెంట్ స్కూల్లో ప్రధానోపాధ్యాయులు జె శంకర్ సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది. పిల్లలందరూ సంతోషంతో రకరకాల పువ్వులు సమకూర్చి టీచర్స్ యొక్క సహకారాలతో బతుకమ్మ లు పేర్చడం జరిగింది. ఈ యొక్క సాంప్రదాయం మన దేశంలో మన తెలంగాణ తప్ప ఎక్కడ లేదు వివిధ రకాల పువ్వులు చెట్లు ఈ సాంప్రదాయం ద్వారా పూజించుట జరుగుతుంది. అంతేకాకుండా రకరకాల

Scroll to Top