PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆదివాసి చట్టాలు- గిరిజన యేతరులకు చుట్టాలు.ఏజెన్సీ చట్టాల అమలులో అధికారుల నిర్లక్ష్యం, చేతివాటం. ఆదివాసి ప్రజాప్రతినిధుల చేతగానితనం!

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు ఇంచార్జి సెప్టెంబర్ 20 భారతదేశము ఒక విలక్షణమైనది. భారతదేశంలో నివసిస్తున్నటువంటి భారతీయులను సామాజిక ఆర్థిక సంస్కృతిక పరిస్థితుల ఆధారంగా పరిపాలన సౌలభ్యం కోసం పలువర్గాలుగా విభజింప పడ్డాయి. అందులో భాగంగానే భారత దేశంలో ఉన్న అన్ని వర్గాలకు సమాన స్థాయిలో హక్కుల అందాలని ఆ హక్కులు సక్రమంగా అమలు జరగటం కోసం రాజ్యాంగంలోని ప్రత్యేక చట్టాలను రాయడం జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఐదు మరియు ఆరవ షెడ్యూలు పూర్తిగా […]

తెలంగాణ

రాచకొండ మైలారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్ ప్రమాణ స్వీకారం స్వీకారం

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే సహకారంతో చైర్మన్ గా ఎన్నిక పయనించే సూర్యుడు న్యూస్ 20 సెప్టెంబర్ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ రిపోర్టర్ మొలుగు సంజీవ రాచకొండ మైలారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్ గా దళిత మహిళ ప్రమాణ స్వీకారం చేశారు. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రాచకొండ మైలారం నూతన చైర్మన్ గా దండుమైలారం గ్రామానికి చెందిన దళిత మహిళ మంచాల అంజమ్మ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మామిడిపల్లి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ యొక్క పెన్షన్ డబ్బు దొంగతనం కేసు ఛేదన – రూ.8 లక్షలు రికవరీ..

,ఇద్దరు నిందితులు అరెస్ట్.. జనంన్యూస్. 19.నిజామాబాదు. నిజామాబాద్ జిల్లా – మక్లూర్ పోలీస్ స్టేషన్ Cr. No. 208/2025 U/s 331(4),305 BNS మక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో పనిచేస్తున్న బ్రాంచ్ పోస్టుమాస్టర్ శ్రీ బండి నరేందర్ 30.08.2025 న తాను పెన్షన్ పంపిణీ కోసం తీసుకొచ్చిన రూ. 8,00,000/- నగదు 29/30-08-2025 రాత్రి దొంగిలించబడినట్లు ఫిర్యాదు చేయగ కేసు నమోదు చేసి నార్త్ రూరల్ CI శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టగా, టెక్నికల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దండి – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) విద్యార్థులను సన్మార్గంలో నడిపిస్తూ, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయుల పైనే వుందని షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ గారు అన్నారు.నేడు ఫరూఖ్ నగర్ ఎంపిడిఓ కార్యాలయం సమావేశ మందిరంలో ఫరూఖ్ నగర్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మీడియా రంగంలో రాణించాలి..

రిపోర్టర్ శ్రీనివాస్ కు ఎమ్మెల్యే జన్మదిన శుభాకాంక్షలు.. జర్నలిస్ట్ కేపీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల అభినందనలు ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ రిపోర్టర్ గా శ్రీనివాస్ మీడియా రంగంలో ఉన్నతంగా రాణించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆకాంక్షించారు. స్థానిక స్టూడియో 18 రిపోర్టర్ శ్రీనివాస్ జన్మదినాన్నీ పురస్కరించుకొని క్యాంప్ కార్యాలయంలో జర్నలిస్ట్ కేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శంకర్, పలువురు జర్నలిస్టులు ఆయనను శాలువాతో సత్కరించారు.

Scroll to Top