PS Telugu News
Epaper

తెలంగాణ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

గత ప్రభుత్వం క్రీడాకారులను నిర్లక్ష్యం చేసింది. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విమర్శ

నియోజకవర్గానికి 10 కోట్లతో క్రీడా స్టేడియం మంజూరు. దివ్యాంగులకు సదరన్ క్యాంప్ సౌకర్యం.అక్టోబర్ నుంచి స్థానికంగా అందుబాటు షాద్నగర్‌లో క్రీడా అభివృద్ధికి శంకుస్థాపన త్వరలో మంత్రి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, జితేందర్ నేతల హాజరు 110 నియోజకవర్గాలలో మొదటిగా షాద్నగర్‌కు స్టేడియం నిధులు మంజూరు హర్షం వ్యక్తం చేస్తున్న షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలు ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) గత ప్రభుత్వం క్రీడాకారులను మరియు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాడికి లో దస్తావేజు లేఖరుల 2రోజుల పెన్ డౌన్.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 19(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్ పిలుపుమేరకు శుక్రవారం యాడికి మండల కేంద్రంలోని దస్తావేజు లేఖరుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెన్ డౌన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దస్తావేజుల రిజిస్ట్రేషన్లకు సంబందించి అమలులో గల ప్రైమ్ విధానములో గల సమస్యలు పరిష్కారం కోరుతూ 19,20తేదీలు రెండు రోజులు రాష్ట్ర దస్తా వేజు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీఎంఆర్ఎఫ్ చెక్కులు మరియు ఎల్ఓసిలు అందచేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

(3,40,000)మూడు లక్షల నలభై వేయిల ఎల్.ఓ.సి,లు మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి కొందుర్గు మండల బీఆర్ఎస్ నాయకుల చేతుల మీదుగా అందచేత ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కొందర్గు మండలం వెంకిర్యాల్ గ్రామానికి చెందిన చాకలి లక్ష్మి మరియు టేకులపల్లి గ్రామానికి చెందిన డి.జ్యోతిలకు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సిఫారసు ద్వారా మంజూరైన సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులను లబ్ధిదారుకు కొందుర్గు మండల స్థానిక నాయకుల చేతుల మీదుగా అందజేశారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిజాంబాద్ జిల్లారోగులకు రిఫరల్ ద్వారా ఆర్.ఎం.పి పి.ఎం.పి లకు ఆసుపత్రుల నుండి వచ్చే కమిషన్లకు చెక్..

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యశాఖ అధికారిని తీసుకున్న నిర్ణయాన్ని ప్రజాపంతా స్వాగతం తెలుపుతుంది.. –వి. ప్రభాకర్ సీపీఐ ఎం ఎల్ ప్రజాపంథా మాస్ లైన్ జిల్లా కార్యదర్శి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంత ఆర్మూర్ నిజాంబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో చికిత్స కోసం ఆస్పత్రులకు ఆర్ఎంపీలు పీఎంపీలు ద్వారా వచ్చే కమిషన్లను బంద్ చేస్తూ జిల్లా కలెక్టర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సోంపురంలో రేషన్ షాప్ ను ఏర్పాటు చేయాలి.

పయనించే సూర్యుడు తేదీ 19 సెప్టెంబర్ శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. బీఎస్పీ గద్వాల అసెంబ్లీ కార్యదర్శి దేవన్న. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ధరూర్ పరిధిలోని సోంపురంలో చౌక ధర దుకాణాన్ని ఏర్పాటు చేయాలని బహుజన సమాజ్ పార్టీ గద్వాల అసెంబ్లీ కార్యదర్శి దేవన్న కోరారు రేషన్ బియ్యం తీసుకోవడానికి సమీపంలోని పారుచర్ల గ్రామానికి వెళ్ళవలసి వస్తుందని వయోవృద్ధులు దివ్యాంగులు మహిళలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఆయన

Scroll to Top