గత ప్రభుత్వం క్రీడాకారులను నిర్లక్ష్యం చేసింది. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విమర్శ
నియోజకవర్గానికి 10 కోట్లతో క్రీడా స్టేడియం మంజూరు. దివ్యాంగులకు సదరన్ క్యాంప్ సౌకర్యం.అక్టోబర్ నుంచి స్థానికంగా అందుబాటు షాద్నగర్లో క్రీడా అభివృద్ధికి శంకుస్థాపన త్వరలో మంత్రి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, జితేందర్ నేతల హాజరు 110 నియోజకవర్గాలలో మొదటిగా షాద్నగర్కు స్టేడియం నిధులు మంజూరు హర్షం వ్యక్తం చేస్తున్న షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలు ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) గత ప్రభుత్వం క్రీడాకారులను మరియు […]




