PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హైలెవెల్ బ్రిడ్జి చేపట్టాలని డిమాండ్..

పయనించే సూర్యుడు తేదీ 19 సెప్టెంబర్ శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లి నుంచి జూరాల డాం మీదుగా హై లెవెల్ బ్రిడ్జిన నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం కు ర్యాలీగా బయలుదేరిన కొత్తపల్లి మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ సిటీ డి.ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బి.వీ శ్రీనివాసులు

పయనించే సూర్యుడు న్యూస్(సెప్టెంబర్.19/09/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్ తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం శ్రీ సిటీ హైటెక్ పోలీస్ స్టేషన్ డి.ఎస్పీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన బి.వీ శ్రీనివాసులుశ్రీసిటీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న బి.వి. శ్రీనివాసులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రమోషనలలో డి.ఎస్పీగా పదోన్నత పొంది ఇవాళ శ్రీసిటీ సబ్ డివిజన్ ఢీ ఎస్పీగా బాధ్యతలు స్వికరించారు.. అయన శ్రీసిటీ డి.ఎస్పీ గా రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు*

తెలంగాణ

మాజీ సియం జగన్ ను కలిసిన హేమసుందర్ రెడ్డి

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 18 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని జగన్ నివాసంలో స్థానిక వైఎస్ఆర్ పార్టీ మండల ప్రధానకార్యదర్శి గుంతపల్లి హేమసుందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్బంగా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డికీ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు తినిపించారు ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతు రాబోయేది మన

తెలంగాణ

1,50,000 సొంత ఖర్చుతో బోర్ వేయించిన మాజీ వైస్ ఎంపీపీ కృతజ్ఞతలు తెలిపిన నేరేళ్లపల్లి యువకులు మహిళలు గ్రామస్తులు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 17 జడ్చర్ల తాలూకా బాలనగర్ మండలం రిపోర్టర్ రేవల్లి కృష్ణబాలానగర్ మండల కేంద్రంలోని నేరెళ్లపల్లి గ్రామంలో గత నెల రోజులుగా నీటి కష్టాలు ఎదుర్కోలేక రోజువారి అవసరాల నిమిత్తం వాడుకోవడానికే కాకుండా కనీసం త్రాగడానికి కూడా నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న వేళ గ్రామ యువకులు తాజా మాజీ ఎంపీటీసీ అయిన లింగ్యా నాయక్ గదృష్టికి తీసుకెళ్లడంతో తాను స్వయంగా వచ్చి ఆ కష్టాలను చూడలేక చలించి పోయి తన సొంత ఖర్చుతో

తెలంగాణ

పాఠశాల సరైన నిర్మాణ ప్రమాణాలను పాటించని ఎమ్మిగనూరు ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.

ఇలాంటి పాఠశాలలకు పర్మిషన్లు ఇచ్చినటువంటి ఎంఈఓ ను సస్పెండ్ చేయాలి. పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 18, కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్.ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు దోపిడిని అరికట్టాలని అదేవిధంగా పాఠశాలకు వత్తాసు పలుకుతున్న ఎమ్మిగనూరు ఎంఈఓ ను సస్పెండ్ చేయాలని కర్నూల్ డిఇఓ కి ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు ఉదయ్, శేఖర్,ఆఫ్రిద్, ఖాజా,రఘునాథ్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్

Scroll to Top