PS Telugu News
Epaper

తెలంగాణ

తెలంగాణ

పెనుమాల కృష్ణమూర్తి సేవలు అభినందనీయం

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి)ఆర్.ఎం.పి డాక్టర్ పెను మాల కృష్ణమూర్తి సేవలు అభినందనీయమని ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమని రాష్ట్ర ఆర్ఎంపి అధ్యక్షులు నిడమర్తి సత్యరాజు తెలిపారు. కోనసీమ డాక్టర్ అంబేద్కర్ జిల్లా అల్లవరం మండలం గోడిలంక ఆయన స్వగ్రామంలో పేద కార్యానికి విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు .ఈ సందర్భంగా రాష్ట్ర […]

తెలంగాణ

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 15 చౌడేపల్లి మండల ప్రతినిధి జే. నాగరాజ) స్థానిక సంత గేటు నందు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఉన్నత పాఠశాల 1988=89 పూర్వపు విద్యార్థులు ఆధ్వర్యంలో కుప్పం పిఇఎస్ వైద్య నిపుణులచే నిర్వహించిన ఈ శిబిరంలో మండల వ్యాప్తంగా 120 మంది రోగులు పాల్గొనగా వారిలో 20 మంది ఎంపికైనట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు 1988/89 పూర్వపు

తెలంగాణ

గాలి వానతో కూలిన ఇల్లు

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 15 చౌడేపల్లి మండలం ప్రతినిధి జె నాగరాజ) గాలివాన తో ఓ ఇల్లు కూలింది ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది బాధితుని కథనం మేరకు మండలంలోని పరికతన పంచాయతీ మడుకూరుకు చెందిన మునుస్వామి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు గ్రామంలో అతనికి ఒక ఇల్లు ఉంది గత రెండు రోజులుగా కురుస్తున్న జడివానకు మునుస్వామి ఇల్లు నేలమట్టమయింది ఒకవైపు మాత్రమే గోడ కూలి పడటంతో ఆ సమయంలో ఎవరు

తెలంగాణ

గాండ్లపల్లి శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీ చోరీ

పయనించే సూర్యుడు న్యూస్ 15. 09.2025 సెప్టెంబర్ చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) చౌడేపల్లి మండలం గాండ్లపల్లి లో వెలసివున్న శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు స్వామివారి హుండీని పగలగొట్టి డబ్బులు తీసుకోవడం ఆదివారం రాత్రి జరిగింది ప్రతినిత్యం స్వామి వారి ఆలయంలో పూజలు శనివారం ప్రతి ఆదివారం ప్రతి నెలాపౌర్ణమి రోజున అత్యంత వైభవంగా పూజలు జరుగుతాయి సుమారు 500 మంది భక్తులకు ఉచిత

తెలంగాణ

శుద్ధ జల నీటికి నోచుకోని ఎస్ జి ఎఫ్ క్రీడాకారులు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16 k. శ్రీనివాసులు రిపోర్టర్ పెబ్బేరు, పెబ్బేర్ పట్టణంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు నిర్వహించిన ఎస్జీఎఫ్ క్రీడాలు చాలా ఘనంగా నిర్వహించారు కానీ. వచ్చిన క్రీడాకారులకు, స్కూల్ విద్యార్థులకు మాత్రం మున్సిపల్ నీటిని ట్యాంకుల పోసి అదే నీటిని తాగాలని హెచ్చరిస్తున్నారు ఏమని అడిగితే నిధులు లేవు, ఫండ్స్ లేవు గేమ్స్ పెట్టేదే ఎక్కువ అంటే నీళ్లు ఇవ్వల ఎక్కడ నుంచి తేవాలి రోజు పోసేది మున్సిపల్ వాటర్ ఏ కదా

Scroll to Top