PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏరుగట్ల మండలంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ భారత తొలి మహిళ ఉపాధ్యాయురాలు సామాజిక విప్లకారిని సావిత్రిబాయి పూలే 195 వ జయంతి వేడుకలనుఏరుగట్ల సర్పంచ్ ఉపేందర్ మరియు గ్రామపంచాయతీ వాళ్లు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో మంచివేతకు గురవుతున్న మహిళలకు బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించడానికి సావిత్రిబాయి చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు ఈ కాలంలో మహిళలు చదువుకోవడమే నేరంగా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జనవరి 18న ఖమ్మంలో జరిగే సిపిఐ శతాబ్ది ఉత్సవాల భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి

గుగులోత్ రామ్ చందర్ సిపిఐ జిల్లా నాయకులు పయనించే సూర్యుడు జనవరి 3 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి :భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఖమ్మం పట్టణ కేంద్రంలో జనవరి 18.న 5.లక్షల మందితో జరిగే భారీ బహిరంగ సభకు వేలాదిగా టేకులపల్లి మండల ప్రాంతం నుంచి కదిలి రావాలని కోరారు. దేశంలో నాడు స్వతంత్ర ఉద్యమం నుండి నేటి వరకు ప్రజల కోసం ఉద్యమించిన ఏకైక పార్టీ సిపిఐ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చైనా మంజ దారం అమ్ముతున్న వ్యక్తి పై కేసు నమోదు

పయనించే సూర్యుడు గాంధారి 04/1/26 గాంధారి మండల కేంద్రంలో చికెన్ షాప్ నడుపుతున్న మహమ్మద్ అహ్మద్ యొక్క ఇంటి నందు ప్రభుత్వం నిషేధించబడిన చైనా మాంజదారం అమ్ముతున్నారని సమాచారం మేరకు గాంధారి ఎస్ఐ మరియు సిబ్బందితో కలిసి అతని ఇంట్లో సోదా చేయగా ప్రభుత్వ నిషేధించబడిన మంజ చరకాలను స్వాధీనపరుచుకొని వాటిని అమ్ముతున్న మహమ్మద్ అహ్మద్ పై కేసు నమోదు చేయటం జరిగింది.ప్రాణాంతకమైన చైనామంజ ఎవరైనా అమ్మినట్టైనా, ఎవరైనా నిల్వలు పెట్టుకున్నా అట్టి వారి పై న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సావిత్రిబాయి ధీరత్వమే విప్లవ క్రాంతికారిణిగా మార్చింది

కాంపాటి పృథ్వీ,పి.డిఎస్ యూ, రాష్ట్ర అధ్యక్షులు పయనించే సూర్యుడు జనవరి 3 (పొనకంటి ఉపేందర్ రావు) ఇల్లందు:ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పిడిఎస్ యూ), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇల్లందు ప్రభుత్వం జూనియర్ కళాశాలలో విప్లవ క్రాంతికారిణి సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. తొలుత రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృద్వి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పిడిఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వి, జిల్లా అధ్యక్షులు బి వీరభద్రం మాట్లాడుతూ సావిత్రిబాయి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

” చేజర్ల హైస్కూల్లో రక్తదాన శిబిరం

పయనించే సూర్యుడు జనవరి 3 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం హై స్కూల్‌లో చేజర్ల మండల రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ గ్రూపింగ్ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేజర్ల ఎం.ఈ.ఓ జి. ఇందిర హాజరయ్యారు. హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రావణ్ కుమార్ . ఎస్‌బీఐ మేనేజర్ సురేంద్ర . బీజేపీ ప్రధాన కార్యదర్శి తేళ్ల ప్రతాప్ రెడ్డి రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఎం.ఈ.ఓ రక్తదాన ప్రాముఖ్యత,

Scroll to Top