PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటాలని పిలుపునిచ్చిన ఎస్ డి పి ఐ.

పయనించే సూర్యుడు నంద్యాల జిల్లా రిపోర్టర్ జి పెద్దన్న నంద్యాల అసెంబ్లీ పరిధిలోని పంచాయితీ, వార్డు నాయకులతో సమావేశమై ఏ ఏ వార్డులలో,పంచాయతీలలో పోటీ చేయాలి అని అభ్యర్థులు ఎవరు ఉండాలి అనే దానిపై చర్చ నిర్వహించిన నాయకత్వం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నాయకులు హుస్సేన్ పీరా ముఖ్యఅతిథిగా పాల్గొని నంద్యాల అసెంబ్లీ పరిధిలోని నాయకుల మరియు కార్యకర్తల నుండి స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి దరఖాస్తులు స్వీకరించారు.రాష్ట్ర ఉపాధ్యక్షులు అతావుల్లా ఖాన్ మాట్లాడుతూ సోషల్ డెమొక్రటిక్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో చెత్త వెయ్యొద్దు అని టిడిపి నాయకులు పోలీసులకు ఫిర్యాదు

టిడిపి ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధ్యక్షులు గరిగె వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు పయనించే సూర్యుడు న్యూస్ 15 సెప్టెంబర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ రిపోర్టర్ మొలుగు సంజీవ ఇబ్రహీంపట్నం మండల కేంద్ర పరిధి లొ అర్ధరాత్రి ఓల్డ్ సిటీ చార్మినార్ పరిసరాల ప్రాంతాల నుంచి కలుషిత పదార్థాలను ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో జిహెచ్ఎంసి వాహనాలతో డంప్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టిడిపి మున్సిపల్ అధ్యక్షులు గరిగే వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైసీపీ నాయకుడు తీగ కృష్ణ తండ్రి చంబయ్య మరణ వార్త విని వారికి పూలదండలతో నివాళులర్పించిన తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ సెప్టెంబర్ 15ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటనియోజకవర్గం, ఇంచార్జీ చేని రాంబాబు పెనుగంచిప్రోలు గ్రామం చెరువు బజార్, యాదవ్ పల్లికి చెందిన తీగల చంబయ్య అనారోగ్య కారణంగా మరణించినా విషయాన్ని తెలుసుకొని ఈరోజు వారి నివాసానికి వెళ్లి భౌతికాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్ ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వారి తో పాటు పట్టణ పార్టీ అధ్యక్షులు గుడిమెట్ల శంకర్,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బిజినపల్లి మండలం లో మహిళా ఓటర్ల సంఖ్య అధికం

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కె శ్రవణ్ కుమార్ బిజినపల్లి మండలం లో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. బిజినపల్లి మండలంలో మొత్తం 61 వేల 735 మంది ఓటర్లు ఉన్నారని ముసాయిదా ఓటర్లు తుది జాబితా వెల్లడించింది. ఇందులో 30,695 మంది పురుషులు ఓటర్లు గాక, 31,040 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. దీంతో బిజినపల్లి మండలంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. వీరంతా త్వరలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆటో కార్మికుల సమస్యలపై పరిష్కరించాలి. ఏఐటియుసి

పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 16, ఆదోని రూరల్ రిపోర్టర్ నిరసన కార్యక్రమము స్థానిక ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది నియోజకవర్గ ఏఐటియుసి ఆటో యూనియన్ అధ్యక్షులు వై .టి . భీమేష్ అధ్యక్షతన జరిగినది ఈ కార్యక్రమానికి జిల్లా ఏ ఐ టి యు సి అధ్యక్షులు కె అజయ్ రావు మరియు ఏ ఐ టి యు సి పట్టణ ప్రధాన కార్యదర్శి బి వెంకన్న పాల్గొని వారు

Scroll to Top