PS Telugu News
Epaper

తెలంగాణ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

30 సంవత్సరాల నుండి పని చేస్తున్న గుండమ్మ అంగన్వాడి ఆయాగా

గత సంవత్సరం కిందట అనారోగ్యంతో మృతి చెందింది. కారుణ్య నియామకం చేపట్టాలి అంగనవాడే ఆయా నోటిఫికేషన్లో నెట్టేకల్ ఎస్సీలకు కేటాయించాలి. ఎరుకుల రవి కుమార్, ఆదోని డివిజన్ ఎస్. ఇ./ఎస్.టి విజలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్, పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 16, ఆదోని రూరల్ రిపోర్టర్. దాసరి నాగరాజు, S/o లేట్ దాసరి అంజినయ్య, వయస్సు 34 సం||లు, నివాసం ఇంటి నెం.2-34, ఎస్.సి. కాలని, నెట్టేకల్ గ్రామం, బైచిగేరి పోస్ట్, ఆదోని మండలం, కర్నూలు జిల్లా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యడ్లపాడు మండలంలో యువకుడి హత్యా కలకలం…

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 15 యడ్లపాడు మండల ప్రతినిధి… ఎడ్లపాడు మండలం, బోయపాలెం గ్రామంలో సంగం గోపాలపురం కు చెందిన వెల్పూరి శ్రీనాధ్ తేదీ 14.09.2025న సాయంత్రం 4:00 గంటల సమయంలోమద్యం సేవిస్తుండగా అక్కడే ఉన్న సంగం గోపాలపురం కు చెందిన తన భార్య అక్క కొడుకైన పోట్లూరి విష్ణు తో మాట మాట పెరిగి గొడవ జరిగింది.ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన మల్లవరపు చందు మణికంఠ,రావురి విజయ్ కూడా వచ్చి,ముగ్గురు కలసి శ్రీనాధ్‌ను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వికలాంగుల కు 6000/- పింఛన్లు పెంచాలి

వృదులకు, వితంతువులకు, ఒంటరి మహిళా లకు 4000/- పింఛన్లు పెంచాలి. పయనించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్ ఎస్ రాజు కొండాపూర్ మండల్ సంగారెడ్డి జిల్లా 16 సెప్టెంబర్ 2025 కొండాపూర్ మండల కేంద్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు ఎం ఆర్ పి ఎస్ అనుబంధం సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండల్ కేంద్రం నందు ధర్నా చేసిన అనంతరం ఎం ఆర్ ఓ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కలెక్టర్ ను కాల్చిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిపించాలి

త్రిబుల్ ఆర్ పనులు వేగవంతం చెయ్యండి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది త్రిబుల్ ఆర్ భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం కట్టిస్తాము ప్రతిపక్షల చెప్పిన మాటలు వినకండి పయనించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్ ఎస్ రాజు కొండపూర్ మండలం సంగారెడ్డి జిల్లా 16 సెప్టెంబర్ 2025 తెలంగాణ సంగారెడ్డిజిల్లా కొండాపూర్ మండలం పరిధిలోని త్రిబుల్ ఆర్ భూములను కోల్పోయిన నష్టపరిహారం కట్టిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది విషయం ప్రతిపక్ష చెప్పిన మాటలు భూములు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డోన్ కు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఎంపీ నిధులు రూ. 6 లక్షలు మంజూరు.

పయనించే సూర్యుడు నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం, డోన్ పట్టణంలోని 7 వ వార్డులో ఉన్న సి హెచ్ సి భవనం తక్షణ మరమ్మత్తుల కోసం ఎంపీ ల్యాండ్స్ నిధులు రూ. 6 లక్షలు మంజూరు చేస్తున్నట్లు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి సోమవారం తెలిపారు. ఈ మేరకు నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అవసరమైన పరిపాలన

Scroll to Top