లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ.
పయనించే సూర్యుడు న్యూస్ 15(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండల పరిధిలోని పెద్ద పేట గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన తెలుగుదేశం నాయకులు, రెవిన్యూ అధికారులుఈ సందర్భంగా మాజీ ఎం.పీ.పీ .వేలూరు రంగయ్య మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కొత్త పథకాలను తీసుకొచ్చి అమలు చేస్తున్నామని తెలిపారు. “దీపం” పథకం, “తల్లికి వందనం”, “స్త్రీ శక్తి”, “అన్నదాత […]




