PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ.

పయనించే సూర్యుడు న్యూస్ 15(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండల పరిధిలోని పెద్ద పేట గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన తెలుగుదేశం నాయకులు, రెవిన్యూ అధికారులుఈ సందర్భంగా మాజీ ఎం.పీ.పీ .వేలూరు రంగయ్య మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కొత్త పథకాలను తీసుకొచ్చి అమలు చేస్తున్నామని తెలిపారు. “దీపం” పథకం, “తల్లికి వందనం”, “స్త్రీ శక్తి”, “అన్నదాత […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉల్లాసంగా ఉత్సాహంగా..పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

పయనించే సూర్యుడు ప్రతినిధి ప్రత్తిపాడు నియోజవర్గం ఇంచార్జ్ ఎం. రాజశేఖర్ ) సెప్టెంబర్, 15:- వాళ్లంతా 23 సంవత్సరాల క్రితం వరకు కలిసి ఆడారు, కలిసి చదివారు కలిసి కష్టసుఖాలు పంచుకున్నారు. వాళ్లంతా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2001-02 సంవత్సరంలో పదో తరగతి పూర్తయ్యాక ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు, అనేక విధులు నిర్వహణలకు దూర దూర ప్రాంతాలకు వెళ్లిపోయారు. తమ చిన్నతనం నుండి 10 సంవత్సరాల పాటు కలిసి ఆడి పాడి చదువుకున్న వారంతా 20

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సెలవు దినాల్లో తరగతులు నిర్వహించిన శ్రీ చైతన్య పాఠశాలపై విచారణ

చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని, డిఎస్ఎఫ్ , ఆర్ పి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘాలు డిమాండ్. పయనించే, సూర్యుడు సెప్టెంబర్ 16, ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా…. డి ఎస్ ఎఫ్, ఆర్ పి ఎస్ ఎఫ్ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.తక్షణమే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ ధర్నా ను ఉద్దేశించి డిఎస్ఎఫ్ జిల్లా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ దుర్మార్గం ఎస్ఎఫ్ఐ.

పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 16, ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. పట్టణ శివారు ఆరెకల్ గ్రామ సమీపంలో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ప్రైవేటీకరణ చేయడం దుర్మా ర్థమని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల రహదారిపై ధర్నా నిర్వహించడం జరిగింది ప్రభుత్వం గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్న ఉద్దేశంతో ఆదోనిలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిందన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ దుర్మార్గం ఎస్ఎఫ్ఐ.

పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 16, ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. పట్టణ శివారు ఆరెకల్ గ్రామ సమీపంలో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ప్రైవేటీకరణ చేయడం దుర్మా ర్థమని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల రహదారిపై ధర్నా నిర్వహించడం జరిగింది ప్రభుత్వం గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్న ఉద్దేశంతో ఆదోనిలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిందన్నారు.

Scroll to Top