PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కుండలేశ్వరుని హుండీలు లెక్కింపు

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 18 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన, కుండలేశ్వరం గ్రామంలో వేంచేసి వున్న శ్రీ కుండలేశ్వర స్వామి వారి దేవస్థానం నందు హుండీలను బుధవారం లెక్కించారు. 13/02/2026నుండి 18/02/2026 వరకు భక్తులు సమర్పించిన కానుకలు బుధవారం తనిఖీదారు జంపా రామలింగేశ్వర రావు, కార్యనిర్వాహనధికారి కుమార్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం అమలాపురం వార్ల పర్యవేక్షణలో, గ్రామ పెద్దలు సమక్షంలో లెక్కించగా దేవాలయంలో మూడు హుండీల ద్వారా వచ్చిన ఆదాయం194189 ( […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గోనే లహరి శాలువాతో సన్మానించిన చిలుక కిష్టయ్య

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ ఆర్మూర్ నియోజవర్గంలో మున్సిపాల్ మన పద్మశాలి. ముద్దుబిడ్డ గోనెలహరి రఘు ని ఆర్మూర్ మునిసిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికయినా సందర్బంగా శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించి నా ఆర్మూర్ మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు చిల్క కిష్టయ్యఅడ్వకేట్ మాజీ కౌన్సిలర్ గుద్దేటి రమేశ్ మరియు రిటైర్ హెడ్ మాస్టర్ జిందం నరహరి ఈ. సందర్బంగాహృదయ పూర్వక శుభాకాంక్షలు తెలపడం జరిగింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బూర్గుల లో అంగడి (సంత )నిర్వహణకు శ్రీకారం

మార్చ్ 5. 2026 గురువారం నుంచి ప్రారంభం ప్రతి గురువారం బూర్గుల గ్రామ అంగడి ప్రారంభించనున్న సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల పరిధిలోని బూర్గుల గ్రామంలో మార్చ్ 5 గురువారం నాడు బూరుగుల సర్పంచ్ చిలుకమర్రి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అంగడి (సంత) ను ఘనంగా ప్రారంభించనున్నారు. మార్చి నుంచి ఏర్పాటు చేసే అంగడి బూరుగుళ్ల చుట్టుప్రక్కల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కెనరా బ్యాంకు ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన పథకం

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 18 (సూళ్లూరు పేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం పరమేశ్వరి నగర్ లో మల్లి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది.ఇతని గురించి బ్యాంక్ లో విచారించగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన(పిఎంఎస్ బివై)పథకం యాక్టివ్ లో ఉంది. దీనికిగాను మేము బ్యాంకు లో క్లెయిమ్ చేశాము.పిఎంఎస్ బివై ద్వారా రూ.2 లక్షలు రూపాయలు అమౌంట్ సెటిల్మెంట్ అయ్యింది. పిఎంఎస్ బివై ద్వారా రూ.2 లక్షలు రూపాయలు అతని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వెంకమ్మగూడలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం

పాల్గొన్న ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) నందిగామ మండల పరిధిలోని వెంకమ్మగూడ గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా నాలుగవ రోజు భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఆలయ పూజారులు వీరేశం, శివానందం కర్ణాకర్ మల్లికార్జున్ వేదమంత్రోచ్చారణల మధ్య స్వామివారికి అనంతరం కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ

Scroll to Top