PS Telugu News
Epaper

తెలంగాణ

తెలంగాణ

జాల పెద్ద నరసింహ మృతి. సంతాపం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు సెప్టెంబర్ 14 : కస్తాల గ్రామపంచాయతీ తాజా మాజీ వార్డు సభ్యులు జాల కీర్తన మామ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాల రామకృష్ణ తండ్రి జాల పెద్ద నరసింహ ఈరోజు తెల్లవారుజామున పరమపదించినారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు వారి కుటుంబాన్ని పరామర్శించి, వారికి పూలమాలవేసి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న, సింగిల్ విండో వైస్ […]

తెలంగాణ

వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల నందు ప్రవేశాలకు స్పాట్ కౌన్సిలింగ్

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 13.09.2025 చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ o చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) పుంగనూరు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ల కొరకు వ్యవసాయ డిప్లమా కోర్సు కు ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు చేసుకో ని టెన్త్ పాసైన లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎం మదన్మోహన్ తెలిపారు ఈనెల 15న కృష్ణా

తెలంగాణ

రాజనాల బండపై సత్య ప్రమాణాల జోరు

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 13.09.2025 చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ oచౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) మండలంలోని సత్య ప్రమాణాలకు పేరుగాంచిన రాజనాల బండపై శనివారం సత్య ప్రమాణాలు జోరుగా కొనసాగించారు ఉదయాన్నే టీటీడీ టెంపుల్ ఇన్ స్పెక్టర్ భాను ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రధానఅర్చకుడు కృష్ణమూర్తి చే ప్రసన్నా ఆంజనేయ స్వామి మరియు లక్ష్మీ నరసింహ స్వామికి విశేష పూజలు నిర్వహించారు తరువాత చిత్తూరు మరియు బంగారుపాలెం బి.కొత్తకోట నిమ్మనపల్లి మండలం బండ్లపై మొదలగు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గోకవరంలో గాలికుంటి టీకా పోస్టర్ ఆవిష్కరణ

పోస్టర్ ఆవిష్కరించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పయనించే సూర్యుడు సెప్టెంబరు :- 13 జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జి కె సాయి దుర్గ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గాలికుంటి వ్యాధి నివారణ టీకాలను రైతులు తప్పనిసరిగా పశువులకు వేయించుకోవాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సూచించారు. గోకవరం మండలం కృష్ణునిపాలెం గోపికృష్ణ ఫంక్షన్ హాల్‌లో గోకవరం పశువైద్యశాల వైద్యులు డాక్టర్ లోకేష్ ఆధ్వర్యంలో జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం, గాలికుంటి వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

అనుచరుడి చేతిలో హతం కుషాయిగూడలో కలకలం పయనించే సూర్యడు/ సెప్టెంబర్ 13/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుచరుడి చేతిలోనే నడిరోడ్డుపై దారుణ హత్యకు గురైన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం హతుడైన శ్రీకాంత్ రెడ్డి (45) హెచ్‌బీ కాలనీ, మంగాపురం కాలనీ, కుషాయిగూడలో కుటుంబంతో నివాసముంటూ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు.

Scroll to Top