PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మొలుగూరి నరసింహారావు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన స్నేహితులు

పయనించే సూర్యడు సెప్టెంబర్ 11 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు మొలుగూరి నరసింహారావు గారి మరణం తర్వాత వారి కుటుంబానికి ఆర్థికంగా తోడుగా నిలవాలని నిర్ణయించిన టెన్త్ క్లాస్ (2003 బ్యాచ్) స్నేహితులు తమ ఉదారతను చాటుకున్నారు. నరసింహారావు గారి ఇద్దరు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఒక్కొక్కరి పేరుపై రూ.50,000 చొప్పున మొత్తం రూ.1,00,000 ను పోస్టల్ డిపాజిట్ ద్వారా జమ చేసి, ఆర్థిక భరోసా కల్పించారు.సంక్షోభ సమయంలో ముందుకు వచ్చి సహాయహస్తం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రజకులపై దాడులను ఆపాలి”

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్ ) నందు ఆల్ ఇండియా ధోబి మహాసంగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో రజక సంఘం నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లెల్ల శ్రీరాములు మాట్లాడుతూ రజకులపై

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది– టీఆర్ఎస్ నడిగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు బోనగిరి ఉపేందర్

పయనించే సూర్యడు సెప్టెంబర్ 12 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు రైతులకు అవసరమైన యూరియా ఎరువును సకాలంలో అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బిఆర్ఎస్ నడిగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు బోనగిరి ఉపేందర్ తీవ్రంగా విమర్శించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకుని, పది సంవత్సరాల పాలనలో ఎప్పుడూ యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టారని గుర్తు చేశారు.ప్రస్తుతం రైతులు, ముఖ్యంగా మహిళ రైతులు, తెల్లవారుజాము మూడు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు సక్సెస్ స్కూల్ వారిచే సన్మానం

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13( గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గోరంట్ల మండలం నుండి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయిన పాలసముద్రం మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు నీలం అశోక్ కి సక్సెస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ అంజన రెడ్డి మరియు వారి పాఠశాల సిబ్బంది ఘనంగా సత్కరించారు. వక్తలు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఏ పాఠశాలలో పనిచేస్తున్నా సహచర ఉపాధ్యాయుల పట్ల, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల సహృద్భావంతో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్ పని చేస్తున్న డైలీ వర్కర్స్ నిరవధిక సమ్మె

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్ అశ్వారావుపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్స్ లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్స్ ను పర్మినెంట్ చేయాలని పాత పద్ధతిలోనే జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా డైలీ వేజ్ కార్మికులు

Scroll to Top