PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో వివిధ మండలాలలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి కార్యక్రమాలు

{పయనించే సూర్యుడు} {న్యూస్ జనవరి4 మక్తల్} శనివారం బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో వివిధ మండలాలలో సావిత్రిబాయి పూలే 195 వ జయంతి కార్యక్రమాలు చేయడం జరిగింది మక్తల్ అసెంబ్లీ కమిటీ అధ్యక్షుడు కేవీ నరసింహా ఆధ్వర్యంలో దాదాపుగా ఐదు మండలాలలో అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈ జయంతి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది మక్తల్ మండల కమిటీ పార్టీ ఉపాధ్యక్షుడు పరిశ్రమ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కట్ట నరసింహ ఆధ్వర్యంలో నర్వ గ్రామంలో నిర్వహించడం జరిగింది ఊటుకూరు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

పయనించే సూర్యుడు గాంధారి 04/01/26 గాంధారి మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని మహిళా విద్యకు పునాదులు వేసిన మహానీయురాలు శ్రీ సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని గాంధారి గ్రామంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మమ్మాయి రేణుక సంజీవ్ యాదవ్, ఉప సర్పంచ్ భాస్కర్ గౌడ్, విడిసి చైర్మన్ ఆకుల రామస్వామి, మాజీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సావిత్రి బాయ్ పూలే జయంతి సందర్భంగా సన్మానం.

పయనించే సూర్యుడు గాంధారి 04/1/26 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధారి మండల తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి శ్రీమతి సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు.మహిళా ఉపాధ్యాయులకు శాలువాలతో సన్మానం.స్త్రీ విద్యే సమాజ విముక్తికి మూలమని నమ్మి, సమాజంలోని కట్టుబాట్లను ఎదురించి, అణగారిన వర్గాల కోసం మరియు మహిళల చదువు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు క్రాంతిజ్యోతి సావిత్రిబాయి పూలే. ఆమె చేసిన త్యాగాలను స్మరించుకుంటూ,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పౌర్ణమి వేళ అభయ శంకరుని ఆలయంలో ఆధ్యాత్మిక వైభవ 0

పయనించే సూర్యుడు జనవరి 3 ( సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయం పక్కన ఉన్న ప్రాచీన అభయ శంకరుని ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ముందుగా దీపారాధన, అభిషేకాలు, ప్రత్యేక పూజలతో ఆలయం శివనామస్మరణతో మార్మోగింది.ఈ ఆలయంలో ప్రతిష్ఠితమైన శివయ్య బ్రహ్మసూత్రం స్వరూపమైన శివలింగం ప్రత్యేక విశేషంగా భక్తులను ఆకర్షిస్తోంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గొడుగుపల్లి గ్రామంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

(పయనించే సూర్యుడు జనవరి 3 దౌల్తాబాద్ రాజేష్) దౌల్తాబాద్ మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మద్దెల వనజ స్వామి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లిపాల ప్రాముఖ్యతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.సర్పంచ్ మద్దెల వనజ స్వామి మాట్లాడుతూ, శిశువుల సంపూర్ణ ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో అవసరమని, జననం నుంచి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల పిల్లలు వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఎదుగుతారని తెలిపారు. తల్లిపాలు

Scroll to Top